హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ ఇటీవల మరణించగా.. సంతాపసభ జరగనుంది. ఈ కార్యక్
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
తెలంగాణకు టీఆర్ఎస్ పార్టీ కాపలాదారుగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఒకప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేని పరిస్థితి నుంచి తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా ఎదిగిందన�
అస్సీ.. బీస్.. ఫార్ములాతో దేశంలో 80 శాతం మంది హిందువులు, 20 శాతం మంది ముస్లింలు ఉన్నారని చెప్పుకొని ఓట్లు అడిగిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్�
టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ... ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు... అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రా
తెలంగాణపై తమిళనాడు అధికారుల ప్రశంస హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మున్సిపల్ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు అధికారుల బృందం ప్రశంసించింది. మున్సిపల్ పరిపాలనలో సంస్కరణలు బా
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమి�
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్దే విజయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సందర్భంగా దేశ రాజకీయాలు, టీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై స్పందించ�
హైదరాబాద్ : దేశంలో అన్ని వనరులున్నా.. వాటిని వినియోగించుకునే పద్ధతి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతున్నారని, దేశ�
హైదరాబాద్ : దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రకటి
హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరగ్గా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎస్డీ దేశ్పాండ�