ఖమ్మం : తల్లి పాలే బిడ్డకు శ్రేష్ఠమైనవని, ప్రసవం జరిగిన వెంటనే బిడ్డకు పాలు పట్టించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు. పుట్టిన బిడ్డ కనీసం ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా తల్లిపాలు తా
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి (Mana Ooru – Mana Badi ) అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యా శాఖ మ
హైదరాబాద్ : తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్�
హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీసు స్టేషన్ దేశంలోని ఉత్తమ పోలీస్స్టేషన్ల జాబితాలో 5వ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆలేరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్�
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్కు వచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా
కామారెడ్డి : సంస్కార్ ప్రకృతి ఆశ్రమ సేవలు బాగున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. జిల్లాలోని బాన్సువాడ నియోజక వర్గం అక్బర్ నగర్లోని సంస్కార్ ప్రకృతి ఆశ్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివా�
హైదరాబాద్ : తెలంగాణలోని ఆలేరు పోలీసు స్టేషన్కు అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న పోలీసు స్టేషన్ల టాప్ 75 జాబితాలో ఆలేరు పోలీస్ స్టేషన్ నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల �
హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధి హామీ వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజు వారీ వేతనాన్ని రూ. 245 నుంచి రూ. 257కు పెంచింది. పెంచిన ఉపాధి హామీ వేతనాలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్
వనపర్తి : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 81 వేల ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం చరిత్రలో ఎన్నడూ జరుగలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా �
లండన్ : సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎఎస్ యూకే ఆధ్వర్యంలో లం�
ములుగు : జిల్లాలోని మంగపేట మండలం శనిగకుంటలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనలో 40 గుడిసెలు దగ్ధం కావడం పట్ల పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి �