యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకొని మొక్కులు తీర
నిజామాబాద్ : జిల్లాలోని ఎడపల్లి మండలం ఖైతాపూర్ గ్రామంలో వ్యవసాయ పొలాల వద్ద కేబుల్ వైర్ల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైతులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో పలు వ్యవసాయ బోర్లకు చెందిన క
వనపర్తి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన మెరుగైన విద్య, వైద్యం అందించాల్లన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెబ్బేరు �
జనగామ : కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జిల్లాలోని దేవరుప్పులలో యు�
‘కళ అందంగా వుండాలి. అంతకంటే ముందు అది వాస్తవికంగా వుండాలి’ అని రవీంద్రనాథ్ ఠాగోర్ అన్నారు. ఇది ఆధునిక సమిష్టి కళారూపమైన సినిమాకు కూడా వర్తిస్తుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలను పరిశీలిస్తే
ముస్లింవాద రచయితలు తెలుగు భాషను సొంతం చేసుకొని తమదైన యాసలో ఉర్దూ పదాలతో కూడిన తెలుగు భాషలో ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకొని తమవైన భావచిత్రాలతో, ఉపమానాలతో రచనలు చేశారు. ఒకప్పుడు ‘ఉర్దూ’పై ముస్లింల భాష అన
రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతి�
తెలంగాణకు హరితహారం విజయవంతం చేసినట్టుగానే రాష్ట్రంలో ఎకో టూరిజం, రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. పొరు�
వారిద్దరూ కానిస్టేబుళ్లు. భద్రత, బందోబస్తు సమయాల్లో తుపాకీతో విధులు నిర్వహిస్తారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఒకరు కలం పట్టారు. మరొకరు గళం విప్పారు. వీరి ప్రావీణ్యాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు సైబర�
కోటలో రాముడు. పేటలో భీముడు. రాముడు శత్రువులతో కత్తి యుద్ధం చేస్తుంటే భీముడు నిద్రలోనే కర్ర తిప్పుతాడు. విలన్ల దాడిలో రాముడు గాయాలపాలైతే, భీముడు కూడా కుప్పకూలిపోతాడు. వర్గల్ మండలం, తున్కిఖల్సా గ్రామానిక�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని మతాలకు సమప్రాధాన్యం లభిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ టౌన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింలకు శనివారం ఏర్పాటు చేసిన ఇఫ�
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మిక, కర్షకలోకానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన
మే/జూన్ నెలలో నిర్వహించనున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) శనివారం తత్కాల్ స్కీంను ప్రకటించింది. 2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఓపెన
మే డేను పురస్కరించుకొని తెలంగాణలోని కార్మికులందరికీ ఆ శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక రవీంద్ర భారతిలో ఆదివారం (01-05-2022) నిర్వహించనున్న మే డే ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనా�