ములుగు జిల్లాలోని మండపేట మండలం శనిగకుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 40 ఇళ్లు దగ్ధం కావడంపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జి�
తెలంగాణ పల్లెలు గాం ధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సం స్థ చైర్మన్ వీ ప్రకాశ్ పేర్కొన్నారు. గురువారం బేగంపేటలో నిర్వహించిన ఆలిండియా స
గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే.. మనకు గౌరవమిస్తారు. బీజేపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వారేమో ప్రొటోకాల్ పాటించరు.
రెన్యూవబుల్ ఎనర్జీ స్థాపిత సామర్థ్యాన్ని పెంచుకోవడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ అంశంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా తెలంగాణ స్థాయిని అందులేకపోతున్నది. 2022 డిసెంబర్ నాటికి నిర్దేశించిన లక
ఆయన వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ త
తెలంగాణ ప్రభుత్వం పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించడం లేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన కేంద్ర మంత్రి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిపై మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు.
రామరాజు విద్యాసాగర్రావు’ పేరు తెలంగాణ ఉద్యమ కాలంలో సాగునీటి రంగ నిపుణుడిగా సుపరిచితమే. కృష్ణా గోదావరి నదుల నీటి గుట్టు విప్పి ఆంధ్రా పాలకుల కుట్రలను ఛేదించి తెరదించిన ధైర్యశాలి ఆయన.
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈదురుగాలులకు మంటలు వ్యాపించి 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో గురువారం సాయంత్రం జరిగింది.
భీంగల్: తెలంగాణ అన్ని కులాలు, మతాల సమ్మిళితమని, అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖామంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర�
హైదరాబాద్ : టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్రకటిం�
హైదరాబాద్ : పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. అద్భుతమైన తీరును కనబరిచింది. ఈ రంగంలో తొమ్మిది నెలలు ముందుగానే తెలంగాణ వంద శాతం లక్ష్యాన్
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. రోటరీ క్లబ్, మల్లారెడ్డి యూనివర్సిటీ తరపున 700 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులను ఉచితంగా అందించారు
హైదరాబాద్ : మే నెలలో ప్రారంభం కాబోయే ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంటర్, పది పరీక్షలపై
Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్