Kanti Velugu | రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కంటి
Warangal | దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థిక పురోగతి కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం ఏనుగల్లు
రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బడ్జెట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర�
Cold | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని
ఉత్పత్తిని ఎప్పుడో ప్రారంభించిన రామగుండం ఎరువులు, రసాయనాల కర్మాగారాన్ని (ఆర్ఎఫ్సీఎల్) ఇటీవల మళ్లీ ప్రారంభించి.. అదేదో తమ గొప్పతనంగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్రమోదీ వైఖరిపై తెలంగాణ సమాజం మండిపడుత
నాటితరం ప్రఖ్యా త నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు.
హైదరాబాద్, దాని పరిసర ప్రాంతా ల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను కేటాయించాలని పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలను తమ దేశంలో అమలుచేస్తామని బంగ్లాదేశ్ మేయర్ల ప్రతినిధి బృందం ప్రకటించింది. తెలంగాణకు హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉన్నదని, అమలు తీరు బాగ�
భవన నిర్మాణాలకు సులభంగా అనుమతినిచ్చే టీఎస్ బీపాస్ వ్యవస్థ ప్రారంభమై రెండేండ్లు పూర్తయ్యింది. తొలుత హైదరాబాద్లో ప్రారంభమైన ఈ వ్యవస్థ తరువాత రాష్ట్రంలోని ఇతర నగరాలు, మున్సిపాలిటీలకు విస్తరించారు.
పోడు భూముల పంపిణీపై రాష్ట్రప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. అటవీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఫిర్యాదుల పరిశీలన కొలిక్కి వస్తున్నది. ఇప్పటికే 17 జిల్లాల్లో ఫిర్యాదుల పరిశీలన పూర్తయి�
తెలంగాణలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగాలను కల్పించడం ద్వారా స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ)ని పెంపొందించుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచించాలని ప్రభుత్వ ప
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా.. పట్టణాల్లోనూ రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో బుధవారం ఉదయం 7.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమ�
Kantha Rao | నాటి తరం ప్రఖ్యాత నటుడు కాంతారావు శత జయంతోత్సవం రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ