హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ పీఆర్వో వీ సుధాకర్కు ఓయూ డాక్టరేట్ ప్రకటించింది.
‘తెలంగాణలో నూతన వంగడాలు- వ్యవసాయ పరిజ్ఞానం-తెలంగాణ సోనా వరి వంగడం ప్రచారం లో ప్రసార మాధ్యమాల పాత్ర – కమ్యూనికేషన్ సవాళ్లు’ అనే అంశంపై పరిశోధనకుగానూ ఆయనకు డాక్టరేట్ అందించింది.