Nikhat Zareen | అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే. నిఖత్ జరీన్కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల �
Yadadri | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. బుధవారం మన్యుసూక్త పారాయణం జరిపి ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవార�
REDCO | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరిన్ని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై మంత్రి కేటీఆర్ సానుకూలత వ్యక్తం చేసినట్లు పునరుత్పాద�
2023 Government Holidays list | వచ్చే ఏడాది సాధారణ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023లో 28 సాధారణ సెలవులు, 24 ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. అలాగే నెగోషియబుల్ యాక్ట్ కింద 23 రోజులను సెలవు దినాలుగా నిర్ణయించింది.
minister errabelli dayaker rao | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలలో కేంద్ర జాప్యం చేస్తుందని �
Cold Wave | రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలను చలి వణికిస్తోంది. తెల్లవారుజామున మంచు కురియడంతో.. ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. సాయంత్రం 6 అయిందంటే చాలు చలి తీవ్రత పెరిగిపోతోంది. అయితే రా�
Telangana ENC | రాష్ట్రంలో ముంపుపై పీపీఏ భేటీలో ప్రస్తావించామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. పోలవరం వెనుక జలాల వల్ల రాష్ట్రంలో ముంపుపై ప్రధానంగా ప్రస్తావించామని స్పష్టం చేశారు. పోలవరం ప�
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క
Michaela Küchler Meets KTR:చెన్నైలో ఉన్న జర్మనీ కౌన్సులేట్లోని కౌన్సుల్ జనరల్ మైఖేల్ కుచ్లర్ ఇవాళ హైదరాబాద్లో పర్యటించారు. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్తో ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆ ఇద్�
D Raja | గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచ
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా జాకీ గార్మెంట్ ఫ్యాక్టరీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు జాకీ కంపెనీ ప్రతినిధులు రాష్ట�
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతర�
దేశానికి పట్టిన బీజేపీ చెదలను వదిలించాలి. దేశాన్ని రక్షించుకోవాలి. ఇందుకోసం ఎంతవరకైనా సరే రాజీలేకుండా పోరాడాల్సిందే’ అని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇచ్చిన పిలుప
భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఎనిమిది మెడికల్ కాలేజీలు సిద్ధంకావడం, అవి ఒకేరోజు ప్రారంభం కావడం అరుదైన సందర్భం.. భవిష్యత్తులో కరోనా వంటి మహమ్మారులు, వైరస్లు వచ్చినా.. ప్రజలకు రక్షణగా �