KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒక్కటే ఏజెండాతో కలిసి మా పార్టీ అధినేత కేసీఆర్ను బద్నాం చేయాలన�
Gold-Silver Price | ప్రపంచ వ్యాప్తంగా బలమైన సంకేతాల మధ్య సోమవారం రాజధాని ఢిల్లీ నగరంలో వెండి మరోసారి సరికొత్త గరిష్టాలను తాకింది. రూ.1000 పెరగడంతో కిలోకు రూ.1,08,100 పెరిగింది. మరో వైపు 99.9 శాతం ప్యూరిటీ గోల్డ్ ధర రూ.280 తగ్గి తు�
Ph.D. Entrance Test | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఓయూలో కేటగిరి 2 ద్వారా పీహెచ్డీ ప్రవేశాలకు ఏప్రిల్ 25
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎ
తెలంగాణ బీసీ సిటిజన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ నల్ల నారాయణరెడ్డిని పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.
Prakash Goud | రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధే తమ లక్షమని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. సోమవారం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో రూ.5.81 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మ
Weather | తెలంగాణలో రాగల నాలుగురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలుంటాయని చెప్పింది. వాయువ్య ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్, విద
MLA Anil Jadav | ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. భాస్కర్ మృతదేహానికి ఆయన సొంత గ్రామం బోథ్ మండలం పొచ్చర గ్రామానికి తీసుకొచ్చారు. ఈ సంద�
భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం �
Harish Rao | కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణకు జీవధార.. ఈ విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు. అన్నీ సాక్ష్యాధా�
Harish Rao | కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విచారణ ముగిసింది. 40 నిమిషాల పాటు కొనసాగిన విచారణలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు హరీశ్రావు సమా
Harish Rao | కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విచారణ ముగిసింది. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను కమిషన్కు హరీశ్రావు వివరించారు. మ
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలుసైతం కురిశాయి. అయితే, జూన్ నెలలో వారం రోజులుగా మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో ప్రజలు మ�