Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఐడీవోసీ సమావేశపు హాల్ నందు ఎస్సి, ఎస్టీ, సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతుల వారితో ఏర్పాటుచేసిన సమావేశానికి మ
Badi Bata | ప్రభుత్వ పాఠశాలలో బాలికల నమోదు లక్ష్యంగా గ్రామ గ్రామాన పర్యటిస్తుస్తూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయులు తిరుమలేశ్ తె�
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దళిత నాయకుల అరెస్టుపై వికారాబాద్ జిల్లా దుద్యాల మండల కేంద్రంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బస్సు చంద్రయ్య నిరసన తెలిపారు. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామంలో దళిత యువకుడి పెండ్లి ఊరేగింపు అడ్డుకుని కు
Adilabad | ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ ఏరియాలోని శివాజీ చౌక్ వద్ద ఎస్బీఐ బ్యాంకు వారి సహకారంతో పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. బ్యాంకు సిబ్బం�
BRSV | పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు బస్ భవన్ ఎదుట మెరుపు ధర్నా చేపట్టారు.
Sainik School | దేశ సుభిక్షం కోసం భావిభారత సైనికులను అందించేందుకు రాష్ట్రంలోనూ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థుల�
' గత ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచాను.. నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు.. నా డబ్బులు నేను రాబట్టుకోవాల్సిందే.. ఎవ్వరు డబ్బులు ఇవ్వకున్నా వాడిని ఇడిశేదే లేదు' అంటూ తుంగతుర్తి ఎమ్�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా తల్లిదండ్రులు పిల్లలకు మొక్కలు నాటే విధంగా ప్రేరేపించాలని డీఎఫ్వో కృష్ణ గౌడ్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం తనవంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మ�
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
Bandi Sanjay | కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఆన్గోయింగ్ పనులు తప్ప ప్రత్యేకంగా కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లిగవ్వ తీసుకురాలేదని బీఆర్ఎస్ కరీంనగర్ అధ్యక్షుడు చల్�
Government School | తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ల రీఓపెనింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
Harish Rao | తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభిచంఇంది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఎన్నికల అఫిడవిట్లో హరీశ్రావు సరైన వివరాలు ఇవ్వలేదని గతంలో చక్రధర్ గౌడ్ వేసిన పి�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) హాల్టికెట్లు ఈ నెల 11న విడుదల కానున్నాయి. టెట్ వెబ్సైట్లో హాల్టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చు. ఈసారి టెట్కు 1.66 లక్షల మంది దరఖాస్తు చేశారు.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్న�