సర్ప్లస్ టీచర్లు (మిగులు) సర్దుబాటు విషయంలో పాఠశాల విద్యాశాఖ కీలక మార్పులు చేసింది. సర్దుబాటు గడువును ఈ నెల 13 నుంచి జూలై 15 వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఆదేశాలి�
రాష్ట్రంలోని బడుల్లో ప్రతి రోజు 90% విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభంకానున్న నేపథ్యంలో 2025-26 విద్యాసంవత్సరం అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ డైరెక్టర్ ఈ�
‘వానకాలం సీజన్ నెత్తిమీదికొచ్చింది.. వర్షాలు కూడా పడుతున్నాయి.. ఈ రెండు నెలలు రైతులు, రైతు కూలీలు పొ లం పనుల మీదనే ఉంటారు. ఇప్పుడు వాళ్లకు రాజకీయాలు పట్టవు. ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చేద్దా�
రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025 కన్వీనర్గా ప్రొఫెసర్ పాండురంగారెడ్డి నియమితులయ్యారు. ఇది వరకు ఆయనే కన్వీనర్గా వ్య�
పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 2008 డీఎస్సీ టీచర్లకు ఎట్టకేలకు వేతనాల విడుదలకు మార్గం సుగమమయ్యింది. వీరికి వేతనాలు చెల్లించేందుకు వీలుగా విద్యాశాఖ సోమవారం రూ. 51.19కోట్ల బడ్జెట్ను విడుదల చేసింది. 2008 డీఎస్స�
ఉత్తరభారతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తోటల పేరు చెప్పుకొని పచ్చని పొల్లాల్లోకి తోడేళ్లు చొరబడ్డాయి. స్థానిక రైతులను అణగదొక్కుతూ పంటలు పండే పొలాల నడుమ ప్రాణాలను హరించే కాలుష్య పరిశ్రమను పెడుతున్నాయి. బంగారు భూముల మధ్య కాలుష్య కారక ఫ్యాక్టర�
స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అర్థం అందరికీ కూడు, గూడు, గుడ్డ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం చెప్పారు. కానీ ఇప్పటికీ స్వరాజ్యం ఎక్కడున్నదని ప్రజలు ప్రశ్నిస్
AICC | తెలంగాణ ప్రదేశ్ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ సోమవారం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. 69 మంది ప్రధాన కార్యదర్శులకు టీపీసీసీ చోటు కల్పించినట్లు ఆ పార్టీ ప్రధాన కా
Bala Bharosa | బాల భరోసా పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తున్నామని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. కలెక్టర్లతో సోమవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.