ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న కొత్త ఆటోల కొనుగోలులో భారీ కుంభకోణానికి కుట్ర జరుగుతున్నదని ఆరో పణలు వెల్లువెత్తుతుతున్నాయి. సుమారు రూ.1,400 కోట్ల స్కామ్కు కుట్ర జరిగినట్టు బీఎంఎస్, బీపీటీఎంఎం ప్రధాన కార్�
గత లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారు. 35 శాతం మంది ఓటర్లు ఆ పార్టీకి మద్దతు పలికారు. వీళ్లేదో కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశపడ్డా
నగరం మరో ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి సిద్ధమైంది. 13 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగనున్న మహిళల కబడ్డీ ప్రపంచకప్నకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మెగా ఈవెంట్ను
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలో పంటపొలాలకు జీవం పోసినట్లయ్యింది.
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఎస్బీఐ కొమురవెల్లి శాఖ అధికారులు రూ.1లక్ష50వేల విలువైన లాకర్లను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. భక్తుల వసతుల కోసం చే
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త మహదేవోజు విష్ణుమూర్తి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్ గ్రామంలోని విష్ణుమూర్తి న
Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించి�
MLA Jagadish Reddy | మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు.
KTR | తన సీఎం సీటుకు ఎసరు పెడుతారనే భయంతో ముగ్గురు మంత్రుల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు మంత్రుల ఫోన్లు ట్
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల రీవాల్యుయేషన్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనేదో పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు రేవంత్ రెడ్డి ఫీలవుతున్నాడు.. తిప్పి తిప్పి కొడితే నువ్వు కూడ