TS Assmebly Session | శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం భారీ వర్షాలు, వరదలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి.
Crop Loan Waiver | ‘రూ.19 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తరట! ఇది జరిగే పనేనా? అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తరు? రుణమాఫీ ఎట్ల చేస్తరు? ఇది జరిగేది లేదు.. పోయేది లేదు’- రైతులకు పంటల రుణాల మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప
CM KCR | సీఎం కేసీఆర్ది మాస్టర్మైండ్.. ఆయన ఆలోచనలు అంతే భారీగా, తీవ్రంగానే ఉంటాయి. ఒకే నెలలో నాలుగు కీలక నిర్ణయాలు ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్లా తాకాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రతిపక్ష నేతలు క�
Jaya Prakash Narayana | వందేండ్ల ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహానగరం చుట్టూ మెట్రో మణిహారానికి రూపకల్పన చేస్తే.. వంద బస్సులు చాలు అంటూ కుటిల బుద్ధితో విషపు కూతలు కూసిన కూకట్పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ ఐఏఎస్ జయప్
Jaya Prakash Narayana | గుశ్వ మేధావుల్లో ప్రథముడు జయప్రకాశ్ నారాయణ. సరే.. ఆయనెవరు? ఎక్కడివాడు? ఆయన నేపథ్యం ఏమిటి? ఆయన ఎవరు తయారు చేసిన మేధావి? అనేది కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆయనే తన వ్యాఖ్యానాలు, విమర్శలు, దీవెనలు, శాపాలతో
రెండో వేతన సవరణ (పీఆర్సీ) కమిషన్ను ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని టీఎన్జీవో, టీజీవో తదితర సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు గు�
దేశం గర్వపడేలా అనాథలకు శాశ్వతంగా అండగా ఉండే అత్యున్నత విధానాన్ని రూపొదించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. మంత్రి సత్యవతి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గురువారం శాసనసభ ప్రాంగణంలోని కమిటీ హాలుల�
రైతు రుణమాఫీ పర్వంలో మరో ముందడుగు పడింది. కర్షక సంక్షేమంలో వెనుకకు పోయే ప్రసక్తేలేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చాటుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కేంద్రం సహాయ నిరాకరణ ధ�
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలపై గతం లో విధించిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖ లు చేసింది. సుమారు 80 వేల మంది ఉపాధ్యాయుల బదిలీల కోసం ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం త
ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధుల పదవులకు ఎన్నికలు నిర్వహించాలన్న వ్యాజ్యంపై విచారణ మూడు వారాలపాటు వాయిదా వేయాలన్న ప్రభుత్వం వినతికి హైకోర్టు సమ్మతించింది. ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల పోస్టులకు ఎన�
HMDA | కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలికాయి. హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం ధర రూ. 100 కోట్లు పలికింది. రికార్డు స్థాయిలో భూముల ధరలు పలకడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.