SSC Exams | టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు ఎంతటి వారికైనా సమానమేని నిరూపించారు ఎస్పీ డాక్టర్ వినీత్. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల టెన్త్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించేందు�
CM KCR | ‘విద్య లేకపోవడం అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థికలేమి సమాజంలో గుర్తింపును మాయం చేస్తుంది’.. ఇవీ మహాత్మా జ్యోతిబాఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మ�
Telangana | సమాజంలోని ఏ ఒక్కరూ నిరాదరణకు గురికాకూడదు. ప్రతి వ్యక్తికీ సమాన హక్కులు ఉండాలి. ఆత్మగౌరవంతో జీవించాలి. సంపదలో వాటా దక్కాలి. ఇది అంబేద్కర్ స్వప్నం. ఆయన ఆశయాల సాధన దిశలోనే తెలంగాణ సర్కారు ముందుకు సాగుత�
BRS | సీఎం కేసీఆర్ ఇచ్చిన ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదానికి రైతులే కాదు.. ఐటీ ఉద్యోగులు సైతం ఫిదా అవుతున్నారు. తెలంగాణ మాడల్కు ముగ్ధుడై.. లక్షల్లో వచ్చే వార్షిక వేతనాన్ని వదిలి, ఎంతోమంది కలలుగనే ఐ�
Jangaon | భార్య మీది కోపంతో ఇద్దరు కూతుళ్లకు కూల్డ్రింక్లో కలిపి విషమిచ్చిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురం గ్రామంలో చోటుచేసుకొన్నది. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు �
Telangana | బతికి ఉన్నా చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేసి ఓ వ్యక్తి బీమా సొమ్ము కాజేశారు. తీరా ఈ విషయం అతడికి తెలిసి లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది.
SSC Exams | పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని పరీక్షాకేంద్రంలో ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
Telangana | శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోక్షం కల్పించకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్లో పెట్టుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చేసిన న్యాయపోరాటానికి సానుకూల ఫలితం లభించింది. బిల్లులను
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు
నైపుణ్యాభివృద్ధి రంగానికి సంబంధించిన ప్రతిష్ఠాత్మ విశ్వకర్మ అచీవ్మెంట్ అవార్డును నేషనల్ అకాడమీ ఫర్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కైవసం చేసుకున్నది. న్యూఢిల్లీలోని ఐకార్ కన్వెన్షన్ సెంటర్లో సోమవా�
తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉత్తమ పనితీరులో మరోసారి సత్తా చాటాయి. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకున్నాయి.
రెండో విడత 3.38 లక్షల గొర్రెల పంపిణీ లక్ష్యంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ వెల్లడించారు. ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్లోని సంస్థ �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరికల పర్వం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ విధానాలతో ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, ప్రముఖులతో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకీ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో