వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బేగంపేట్లోని మేరీగోల్డ్ హోటల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొని టీ-�
దేశంలో తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం పేరు చెప్పాలని తాను విసిరిన సవాల్కు ఇంతవరకు ఒ క్క కేంద్ర మంత్రి కూడా స్పందించలేదని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృ
ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
ఏప్రిల్ నెలకు ఏదో మహత్తు ఉందనిపిస్తున్నది. ముగ్గురు మహనీయులు పుట్టిన మాసం ఇది! 5న బాబూ జగ్జీవన్రామ్, 11న మహాత్మా జ్యోతిబా ఫూలే, 14న బాబాసాహెబ్ అంబేద్కర్లు జన్మించిన నెల ఏప్రిల్. ఈ దేశ అణగారిన బిడ్డలను స
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�
Ambedkar | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఇక నూతన సచివాల�
CM KCR | హైదరాబాద్ : ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుక
BRS Party | హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతూనే ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, డాక్టర్లు, ఇంజినీర్లు, అడ్వకేట్లు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే ఆ చిన్నారికి ఎంతో అభిమానం. ఐదేండ్ల వయసున్న ఆ పాప రెగ్యులర్గా ఐటీ మినిస్టర్ను ఫాలో అవుతుంటోంది. అయితే పొర్టెయిట్ వేయడంలో దిట్ట అయిన ఆ చిన్నారి.. చిన్న
Weather Report | తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచి భానుడు ప్రతాపం చూపుడుతున్నాడు. ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండడంతో జనం వణికిపోతున్నారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.