తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నిజం ఎప్పుడూ నిష్టూరంగానే ఉంటది. ఉన్నమాట అంటే ఉలుకే కనిపిస్తది. ఆంధ్రా రాజకీయ నాయకుల పరిస్థితి ఇప్పుడు అచ్చంగా ఇదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే, తెలంగాణలో చీకట్లు కమ్ముకుంటాయని, పరిశ్రమలు తరలిపో
హైదరాబాద్ మహానగరానికి బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ అన్నారు. భారీ అంబేదర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివా
అంధకారాన్ని కుప్పలుగా పోసిన చోట
అడుగుల కింద నేలనీ లాక్కుని
పరాయిలనుగా చేసిన చోట
ఆకాశంలో మా భాగమే లేదన్న చోట
ఒక దీపవృక్షం అంకురించి భవిష్యత్తు కోసం
తనని తాను కాల్చుకున్నది
విశాఖ స్టీల్ ప్లాంటుకు ఇప్పటికీ సొంతంగా ఇనుప గనులు లేవు. ప్లాంటు నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఛత్తీస్గఢ్- ఒడిశాలో ఉన్న బైలాడీలా గనులను కేటాయించాలని ఎప్పటి నుంచో ఆ సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘాలు కోరుతున�
చీమలపాడు అగ్నిప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్లోని నిమ్స్లో చ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్లలోనే ‘నేడు తెలంగాణ చే
ఆంధ్రా నేతలకు అభివృద్ధి చేయటం చేతకాదు కానీ.. వ్యక్తిగత దూషణలకు మాత్రం దిగుతారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. బూతులు తిట్టటంలో ఏపీ నేతలు వారికి వారే సాటి అన్నారు.
ఆంధ్రా నేతలు కేంద్రంలోని బీజేపీకి మోకరిల్లారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ ఆర్డర్లు అమలు చేయటం తప్ప ఆంధ్ర ప్రజల బతుకు కోసం ఎప్పుడైనా, ఏమైనా చేశారా? అని నిలదీశారు.
మంత్రి హరీశ్రావుపై మాట్లాడే హక్కు ఏపీ మంత్రులకు లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. హరీశ్రావు చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని పేర్కొన్నారు. గురువారం శానసమండలిలోని తన చాం�
ఆంధ్రప్రదేశ్ విషయంలో సమగ్ర సమాచారంతోనే మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలన్నీ సరైనవేనని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు విజన్కు ఆం�