TSWREIS | తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీస్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సోసైటీల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప�
Minister Koppula | హజ్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్యాత్
TS Weather | రాగల నాలుగు రోజుల పాటు తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొంది.
ధరల నిర్ణాయక కమిషన్ (సీఏసీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు.
ఓ కూతురు కన్నతల్లినే హతమార్చింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉమ్మెడ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నాగం నర్సు(52)కు ఇద్దరు కూతుళ్లు. భర్త మరణించాడు.
TS Weather Update | రాగల ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపుల�
Minister Errabelli | తాను ఉన్నంతకాలం పద్మశాలీలను కాపాడుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పద్మశాలీలను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్న కేసీఆర్, కేటీఆర్కు మనమంతా రుణపడి ఉండాలని అన్నారు. మహబూబాబాద్
ధరణి సేవలు సామాన్యులకు ఎంతో సులభమయ్యాయి. జిల్లాలోని వ్యవసాయ భూముల పూర్తి వివరాలు ధరణి పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగవు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్
తెలంగాణ యూనివర్సిటీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండడంతో ప్రభుత్వం స్పం దించింది. వీసీ ప్రొఫెసర్ రవీందర్ గుప్తాకు కళ్లెం వేసింది. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వీసీ తీరుతో మిగిలిన యూనివర్సిటీల్లో వ్య
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�