Eklavya Model Schools | మహబూబాబాద్ : ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం విడుదల చేశారు.
CM KCR | విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సనాతన సంస్కృతి కేంద్రం�
CM KCR | బ్రాహ్మణ పరిషత్కు ఏటా రూ. 100 కోట్లు కేటాయించి, ఆ నిధులతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామ శివారులోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది స్వల్పం
Hyderabad | పేదరికం, ఆర్థిక పరిస్థితి అతడి ఆశలకు అడ్డుగోడ కట్టింది. వయసు మించిపోయింది, దారిమూసుకుపోయింది. అయినా నిరాశచెందలేదు. పట్టుదల అతని ఆశలకు వారధి కటిటంది. ప్రయత్నంతో ఇంటర్ పూర్తిచేశాడు. దోస్త్ మెట్లెక్క
CM KCR | 2023 జూన్ 2... తెలంగాణ పదో పుట్టిన రోజు మాత్రమే కాదు; మరో విశేషం కూడా ఉన్నది. అది... ఒక తెలుగు నాయకుడు ఒక రాష్ర్టానికి, నిరంతరాయంగా, ఏకబిగిన అత్యధికకాలం ముఖ్యమంత్రిగా కొలువుదీరి రికార్డు సృష్టిస్తున్న సందర్�
సీఎం కేసీఆర్ తనకు దైవమని, బీఆర్ఎస్ కార్యకర్తలు తనకు వెయ్యి ఏనుగుల బలమని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అన్నిరంగాల్లో తెలంగా�
మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరేళ్లుగా చేప పిల్లల పెంపకం చేపడుతున్నది. రూపాయి ఖర్చులేకుండా వారికి ఉపాధి కల్పిస్తూ భరోసానిస్తున్నది. గతేడాది జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టుల్లో 1.38 కోట్ల చేప
తెలంగాణ విశ్వవిద్యాలయం పరువును మంటగలిపి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిన వైస్చాన్సలర్ రవీందర్గుప్తాను ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి అవినీతి సొమ్మును రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పీడీఎస�
Smita Sabharwal | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిషన్ భగీరథ ఇంజినీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండు�
Telangana | రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లవుతున్నాయి. ఈ యాసంగిలో ఇప్పటి వరకు రికార్డు
స్థాయిలో 50లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ సేకరించింది. గతేడాదితో పోలిస్తే 12లక్షల టన్నులు అధికం.
TSLPRB | ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించినట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్�
TS Weather | తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది.