రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, గుజర�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�
ధరణి ఒక్కటే.. కానీ వందల భూ సమస్యలను దూరం చేసింది.. గెట్ల నుంచి వందల ఎకరాల పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టింది.. సత్వర స్లాట్ బుకింగ్.. వేగంగా భూ రిజిస్ట్రేషన్లు.. త్వరగా పాస్పుస్తకాలు చేతికి.. ఇలా ఓ మంచి ఫార్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా నిర్వహించాలని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వం జూన్ 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న�
తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై �
ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం చూపడం.. కర్షకుల భూములకు భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ధరణి’తో రైతులకు సులభంగా, పారదర్శంగా సేవలు అందుతున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళనతో ప�
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్లో మంత్రి వ
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో విస్తరించేందుకు దాదాపు మరో వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందని పేర్కొంది. రుతుపవనాల ప�
TSPSC | ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరికొంత మంది అభ్యర్థులపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేటు వేసింది. కేసులో నిందితులుగా ఉన్న 13 మంది నిందితులను శాశ్వతంగా డిబార్ చేసింది.
Vijayendra Saraswathi | ధర్మనిష్ట, ధార్మిక చింతనగల సంస్కారనేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి కొనియాడారు. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక హంగులతో నిర్మించిన విప్రహిత భవనం
Minister Srinivas Goud | పాలసీతోనే కీడ్రల్లోనే తెలంగాణ నెంబర్వన్ స్థానంలో నిలిచిందని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణతోపాటు, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్కు చెందిన 15 మంది క్రీడాకారులు జూ�
Suicide | హైదరాబాద్ : జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్ నగరంలో సూసైడ్ చేసుకున్నాడు. తన వద్ద పని చేసే ప్రతాప్ అనే వ్యక్తి మోసం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సబ్బాని నరే