గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభం సందర్భంగా బుధవారం సీఎం కేసీఆర్ అర్చకులు, బ్రాహ్మణులకు పలు వరాలు ప్రకటించడంపై సర్వత్రాహర్షం వ్యక్తమవుతున్నది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమ�
హైదరాబాద్ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక టోర్నీకి రంగం సిద్ధమైంది.అంచనాలకు మించి సాగిన సీఎం కప్-2023టోర్నీకి కొనసాగింపుగా, రాష్ట్ర గురుకులాల ఆధ్వర్యంలో ఫిడే రేటింగ్ చెస్ టోర్నీకి నేడు తెరలేవనుంది. యూసుఫ్�
‘మీరే నా బలం..బలగం.. మీ ఆశీస్సులు ఉన్నంత కాలం సేవ చేస్తూనే ఉంటా. ప్రజలకు ఏం కావాలో ఆలోచన చేసి ఇచ్చే సంక్షేమ ప్రభుత్వం మనది’..అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం నారాయణరావ�
ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆ దిశగా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు స్వరాష్ట్రంలో పెద్ద పీట వేస్తూ హిందూ ధర్మ పరిరక్షణ గావిస్తున్న దేశంలోనే ఏకైక మహోన్నత ఆధ్యాత్మిక దార్శనికుడు సీఎం కే�
ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఇది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయ�
Telangana Decade Celebrations | ఉద్యోగాలు లేవు. ఉత్పత్తి యంత్రాలూ సొంతమైనవి కావు. సాగుభూమి సంగతి సరేసరి. అత్యధిక శాతం మందికి రెక్కల కష్టమే జీవనాధారం. అభివృద్ధిలో చివరి స్థానం. అలాంటి అట్టడుగు స్థానంలో నిలిచిన దళితులను అభివృ
Telangana Decade Celebrations | ప్రణాళికతో కూడిన అభివృద్ధి, పాలనలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన.. ఇలా తెలంగాణ పట్టణాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన మరోమారు తెలంగాణకు పెట్టుబడుల వరదను పారించింది. కేవలం 15 రోజులలో రూ.36,000 కోట్ల ఎంవోయూలను కేటీఆర్ సాధించుకొచ్చారు.
KRMB | కృష్ణా నదీయాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో లేఖ రాసింది. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీ వాటా తేల్చే అంశంపై వీలైనంత త్వరగా కేంద్ర జలశక్తిశాఖకు నివేదించాలని కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్ �
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస�
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల
Tealgnana | ‘ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా.. ఓ మహర్షీ..’ అంటూ అంతులేని మీమాంసలో చిక్కుకొన్న శ్రీశ్రీ ఎంతో మథనపడుతూ అన్నారు. ఏది అబద్ధమో, ఏది నిజమో నిర్ధారించడం కొన్నిసార్లు కష్టం కావొచ్చు. కానీ, అసాధ్యమైన పనైతే కా
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొంగ జపం చేస్తుండగా, బీజేపీ దొంగ జపం చేస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) మండిపడ్డారు. ప్రజల బాగుకోసం కాకుండా అధికారమే పరమావదిగా ఆ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శిం�
జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా త�