Dharani | ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. నానాకష్టాలు పడి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషపడేలోపే, మ్యుటే�
ల్తీలేని నాణ్యమైన ఉత్పత్తులకు విజయ బ్రాండ్ నూనెలు కేరాఫ్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులను ఆదరించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. శనివారం హై�
Gambhiraopet | రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని కేజీ టు పీజీ విద్యాలయంలో చదువుకునేందుకు ఈ ప్రాంత విద్యార్థులే కాకుండా పొరుగు జిల్లాల వారు కూడా ఆసక్తి చూపుతున్నారు. శనివారం కామారెడ్డి జిల్లా రత్నగిరి పల్
ఏ జీవి ప్రాణమైనా గాల్లో దీపమసొంటిది. ఎప్పుడు ఆరిపోతదో ఎవరికీ తెలువదు. క్షణం మారేలోపు మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. రోడ్డుపొంటి పోతుంటే ప్రమాదం జరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడవచ్చు. ఉన్నకాన్నేగుం
తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉన్న ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకోవడంతో భార�
EAMCET counselling | రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో కౌన్సెలింగ్ జరుగనున్నది.ఈ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆ
రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణను మేల్కొల్పిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణలోనే కాదు తెలుగులోనే ఒక ధృవతార సురవరం. తేజోమూర్తులలో ముందు వరుసలో ఉంటారు. ఆయన జీవిత చరిత్ర అంటే తెలంగాణ �
యూనియ న్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరుగనుండగా, అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 99 పరీక్షా కేంద్రాలను ఏ ర్పాటు చేయగా 45,611 మంది అభ్యర్థు �
Telangana | ఆర్థికరంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ఐడెక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పాల్ కోశి పేర్కొన్నారు. రుణాలు-జీడీపీ రేషియోలో దేశంలోనే తెలంగాణ ఉత్తమంగా ఉన్నదని తెలిపారు.
నీళ్ల్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించిన తెలంగాణ ఎట్లున్నదో కళ్లకుకట్టే చిత్రం ఇది. బొట్టుబొట్టునూ దోసిలిపట్టినట్టు తెలంగాణలో కళకళలాడే జలాశయాలు, పల్లెపట్టున పచ్చని పైర్లు, పట్టణాల్లో పరుగులు �
కర్ణాటక, మహారాష్ర్ట నుంచి తెలంగాణలోకి నకిలీ విత్తనాలు వచ్చే అవకాశం ఉండడంతో సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. వానకాలం సీజన్ సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతకు నకిలీ పత్త�
తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక చిహ్నంగా చార్మినార్ నిలుస్తున్నదని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి అభిప్రాయపడ్డారు. నగర పర్యటనలో భాగంగా ఆయన శనివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 500 ఏండ్ల�
రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఫోన్లో పరామర్శించారు. హరికృష్ణ తండ్రి సుదర్శన్ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు కవిత హరికృష్ణకు ఫోన�
Alluvial soils | దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్�
CM KCR | అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని, సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్ద�