Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం కొనసాగుతోంది. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడప్పుడు కాస్త ఆకాశం మేఘావృతమై ఉండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశ
Telangana | హైదరాబాద్ : పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో నాలుగు జ
Minister Harish Rao | ప్రతిపక్షాలు ప్రజలకు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలకు అభివృద్ధి అనే ఆయుధంతో సమాధానం చెబుతున్నామని వ్యాఖ్యానించారు. నల్గగొండ జిల్లా మిర్యాలగూడ
Minister KTR | యూకే, యూఎస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఈ నెలాఖరున హైదరాబాద్కు తిరిగిరానున్నారు. ఈ నాలుగు రోజుల పాటు కేటీఆర్ తన కుటుంబంతో సమయం గడపనున్నారు. నా�
Minister Gangual Kamalakar | మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ ప్రత్యేక చొరవ తీసుకుంటుందని పేర్కొన్నారు. హజ్
Neera Cafe | మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో ప
Rasamayi Balakishan | పగలనకా.. రాత్రనకా.. గ్రామాల్లో తిరుగుతూ ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్పై ఓ వృద్ధురాలు అభిమానాన్ని చాటుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే తొలిపొద్దు పర్యటనలో
ఉస్మానియా దవాఖానలో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ సర్కారు పడుతున్న తపన, కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ‘మేము సైతం’.. అంటూ హెచ్ఏఎల్ సంస్థ ముందుకొచ్చింది.
CM KCR | పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల
Nalgonda | నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్రంపోడు మండలం కొప్పోలులో ప్రేమ వ్యవహారంలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.
TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం ఉదయం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ విభాగంలో ఐదు, ఆరో సెషన్లలో హాజరైన విద్యార్థులకు మూడు మార్కుల చొప్పున కలిపారు.