సీఎం కప్ క్రీడా పోటీలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం రెండోరోజు వివిధ విభాగాల్లో పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఆటల పోటీలను చూసేందుకు యువత పెద్ద ఎత్తున రావడంతో క్రీడా ప్రాంగణాల�
ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్లోని ఎంపీడీవో కార్యాల
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల రెండో రోజైన జిల్లా స్థాయి టోర్నీల్లో క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పాల్గొన్నారు. మంగళవారం జరిగి
Telangana 10th Anniversary Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస
Ajmera Sanketh Kumar | సివిల్స్-2022 ఫలితాల్లో గిరిజన ఆణిముత్యం అజ్మీరా సంకేత్కుమార్ ఆలిండియా 35వ ర్యాంకు సాధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా నేటికీ అనేక గిరిజన తండాలు నాగరికతకు దూరంగా
Telangana | భారత్లో టెక్ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా అవతరించిన తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు అనేక అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్�
సివిల్స్ ఫలితాల్లో మనోళ్లు సత్తా చాటారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి సాయిఆశ్రిత్ ఆలిండియా 40వ, తెలంగాణలో 1వ ర్యాంకు సాధించాడు.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాప�
తెలంగాణ చాలా ప్రాచీనమైనది. తెలంగాణ అనే పేరు కూడా ప్రాచీనమైనదే.మహాభారతంలో ఆంధ్రులే కాదు తెలుగువారిగా భావిస్తున్న ‘తెలివానుల’ ప్రస్తావన ఉన్నది. గోదావరినదికి ‘తెలివాహ’ అనే పేరున్నది. తెలివాహ తీరంలో జీవిం
రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే
Podu lands Patta | పోడు భూముల పట్టాల పంపిణీ ముహూర్తం ఖరారైంది. జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టాలన పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనను�
Gruha Lakshmi Scheme | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు తీపి కబురు చెప్పింది. ఇండ్లు లేని నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ‘గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సొంత జాగల్లో ఇండ్ల ని�