TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
రాష్ట్రంలో కంటివెలుగు పరీక్షల సంఖ్య కోటిన్నర దాటింది. 100 రోజుల్లో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో కేవలం 80 రోజుల్లోనే కోటిన్న
కమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ)కు సంబంధించిన ప్రముఖ క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సేవల సంస్థ ప్లూమ్ హైదరాబాద్లో తమ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది.
రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్�
ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
Cabinet Sub Committee | రైతు సమస్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న కేబినెట్ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి న�
Narayana | రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా పులిమామిడి నారాయణను సీఎం కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం ఆయన బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నార�
TS EAMCET 2023 Reluts | తెలంగాణ ఎంసెట్ ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఉదయం 9.30 గ�
TS Weather Update | రాగల రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిప�
Harish Rao | సిద్దిపేట : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట �
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
Fake IPS Officer | నకిలీ ఐపీఎస్ అధికారిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారిని, ఆర్మీ కల్నల్ అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని ఏపీలోని భీమవరం పట్టణ�
Minister Errabelli | సీఎం కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆయన మనసున్న మహారాజు అని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ చేపట్టడం పట్ల ఆయన �