Hyderabad IIT : సమస్యలకు పరిష్కారం చూపాల్సిన విద్యా సంస్థలు కొన్ని చోట్ల విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. సంగా�
Minister Talasani | ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర విచారణ జరిపి అర్హులను ఎంపిక చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్
MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడూ అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.
Crime news | దేశానికి అన్నంపెట్టే రైతన్నను దగా చేస్తూ నకిలీతో పాటు గడువు తీరిన పురుగుమందులను విక్రయిస్తున్న 11 మంది నిందితులతో పాటు నిషేధిత గడ్డి మందు విక్రయిస్తున్న మరో ఇద్దరిని గీసుగొండ, నర్సంపేట, ఐనవోలు టాస�
KTR | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు? షెడ్యూల్ ఎప్పుడు రావొచ్చు? నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడవచ్చు? ఈ విషయంలో ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సమాచార సాధనాలు, సోషల్మీడియా గ్రూపులైతే
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ
మూగబోయిన గొంతులో రాగమెవరూ తీసెదరో.. జీరబోయిన గొంతులో జీవమెవరూ పోసెదరో.. ఆ చిన్నబోయిన సేతికర్రతో సాము ఎవరూ సెసదరో.. ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరూ అల్లెదరో.. ఆ తుపాకులకు ఎదురు నడ్సిన తూట ఎవరూ దాసెదరో.. జానపదం
తెలంగాణ బిడ్డ అయిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ఖ్యాతిని ద
ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని తాడిత పీడిత ప్రజల కోసం త్యాగం చేశారని పలువురు ఉద్యమకారులు పేర్కొన్నారు. అమాయక ప్రజలను చైతన్యం చేసేందుకు ఒక రచయితగా, కవిగా ఎన్నో రచనలు,
వేములవాడను గుడిసెలులేని పట్ణణంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రకటించారు. బల్దియా పరిధిలో 1200 మంది నిరుపేదలకు రూ. 55 కోట్లతో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందులో 800 డబుల్బెడ్రూం ఇం
చుట్టూ పచ్చదనం.. అక్కడక్కడ చెట్లతో ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పార్కులా ఉంది కదూ.. మీ ఊహ అదే అయితే తప్పులో కాలేసినట్టే. ఇది జామాబాద్లోని వైకుంఠధామం.
Telangana | స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్ర�