Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, జితేందర్, రాజీవ్ రతన్కు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గాన�
దేశం ఆశ్చర్యపడేలా త్వరలోనే ఉద్యోగులకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఐఆర్ ఇచ్చి, పీఆర్సీ అపాయింట్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆ�
ఉమ్మడి రాష్ట్రంలో గాడాంధకారంలో మగ్గిపోయిన తెలంగాణను, నేడు విద్యుత్తు కాంతుల తెలంగాణగా మార్చామని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఆదివారం ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఏర్పడ్డనాడు రాష్ట్రంలో విద్యుత్తు స�
భాగ్యనగరం హరిత భవనాలకు ఆలవాలమవుతున్నది. స్వచ్ఛమైన గాలి.. పుష్కలమైన వెలుతురు.. ఆహ్లాదకర వాతావరణం.. ఇలా.. ప్రకృతితో కలిసి అడుగులు వేస్తూ ప్రతి క్షణాన్ని ఆస్వాదించేలా పచ్చదనం నిండిన గృహాలు అందంగా రూపుదిద్దుక
దేశం మొత్తం అల్లకల్లోలమవుతున్న వేళ తెలంగాణలో ముస్లింలంతా చాలా భద్రంగా ఉన్నారని, ఇక్కడ పుట్టిన ముస్లింలుగా తాము గర్విస్తున్నామని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గుండెమీద చేయివేసుకొని చెప్పారు.
తెలంగాణ పుట్టుకనే ద్వేషించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. రాష్ర్టాన్ని అడుగడుగునా అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రగతికి మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ బీజేపీ పాలిత ర�
తెలంగాణ అవతరణ అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 8 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ నెల 3 నుంచి 6 వరకు 4 నాలుగు రోజులపా�
జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి బూట్లు వేసుకొని పూలమాల వేసిన ఘటనపై ఆదివారం అంబేద్కర్ యువజన, దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండేలా, వారి కుటుంబాల్లో సంతోషం ఉండేలా వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాల కుటుంబాలక�
జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు బాగుందని స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం సభ్యులు కొనియాడారు. మండలంలోని మాన్కాపూర్, బాబేఝరి గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ కేంద్రియ బృందం ప్రతినిధులు ఆదివారం పర్యటించారు. గ్ర