Telangana | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు మంజూరు చేసింది. ఈ పోస్టులను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ స�
NRI | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్�
Minister Niranjan Reddy | ఏ వృత్తిలోనైనా నిబద్ధతతో పనిచేస్తే తగిన డబ్బు, గౌరవం లభిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 350 మంది ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్ సంఘం సభ్యు�
B.Vinodkumar | ‘ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందు నిలుపుతున్న బీఆర్ఎస్ది అభివృద్ధి విధానమని.. ఓర్వలేని ప్రతిపక్షాలు దుర్బుద్ధితో ఆరోపణలు చేస్తున్నాయి’ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమా�
KTR | ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జనరల్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్
MLA Krishna Mohan Reddy | దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ
Flood victims | ఆపదలో ఉన్నవారిని కేటీఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి సహాయం చేస్తున్నారు తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి. రూ. 16 లక్షల విలువైన చె�
TS ECET | టీఎస్ ఈసెట్ తొలి విడుత సీట్ల కేటాయింపు జరిగింది. తొలి విడుతలో ఇంజినీరింగ్ విభాగంలో 82.11 శాతం సీట్లు భర్తీ కాగా, ఫార్మసీ విభాగంలో 6.10 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
Minister Jagdish Reddy | బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలన�
KTR | రాజన్న సిరిసిల్ల : ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు.. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందు పోయించను.. పైసలు పంచను. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అని బీఆర్ఎస్ వర్క�
Minister Jagdish Reddy | రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడంలో కీలక భూమిక పోషించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డికి సూర్యాపేట ఆర్టీసీ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ
Minister Srinivas Goud | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ హయాంలోనే ఎక్సైజ్శాఖ ఆదాయం పెరిగిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం హయత్నగర్లో ఎక్సైజ్శాఖ నూతన భవనం నిర్మాణానికి ఎల్బీనగ�
Speaker Pocharam | ఆర్టీసీని(RTC) ని ప్రభుత్వంలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయం. 43,000 మంది కార్మికులకు ఇదో శుభవార్త. వారి యాబై సంవత్సరాల కల నెరవేరింది. మీరు ఇప్పుడు కార్మికులు కాదు ప్రభుత్వ ఉద్యోగు అని శాసన సభాపతి పోచారం శ�
Fire accident | జిల్లాలోని వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ గ్రామంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో విద్యార్థుల బట్టలు, పెట్టెలు, బ్యాగులు, పుస్తకాలకు మంటలు అంటుకున్నాయి. గ�