Nama Nageshwar Rao | కేంద్రం సహకరించకున్నా.. తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది అని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుత
Minister Harish Rao | ఒకప్పుడు చుక్క నీరు లేని సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నం. నాలుగేళ్లుగా బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల కోసం ప్రయత్నిస్తున్నాం. మెడికల్, వెటర్నరీ, అగ్రికల్చర్ ఇనిస్టిట్యూట్�
World Adivasi Day | ఆదివాసీల హక్కులు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణ, స్వయం పాలనకు ఎందరో మహనీయులు త్యాగాలు చేశారు. వారి పోరాటాలకు గుర్తుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్ర
Minister Indrakaran Reddy | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం అల్లోల జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చే
Minister Jagadish Reddy : పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే..దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తున్నదని. రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ,కాంగ్రెస్లకు చెందిన వాడు కనుకే పి
Minister Harish rao | కుల వృత్తులను కాపాడి వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు బీసీ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకం అమలు చేస్తున్నాం. బ్యాంకుల ద్వారా ష్యూరిటీ, గ్యారెంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేర
Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
Minister KTR | శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్చైన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్రంజన్, ఎమ్మెల్యే జీవన�
Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించనున్నారు.
నల్లగొండ : తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ది అని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యమ సమ
Gruha Lakshmi | గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తుల విషయంలో ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. వాటిని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.
Gruha Lakshmi | ఈ నెల 20వ తేదీలోగా గృహలక్ష్మి పథకం మొదటిదశ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
Tomato Price | దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా రాక పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి.
Sugar Price | కేంద్రంలోని బీజేపీ సర్కారు అసమర్థ, ముందుచూపు లేని విధానాల కారణంగా ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకొని బియ్యం, గోధుమలు, నూనె, పాలు, పప్పు ఇలా ప్రతీ నిత్యావసర వస్తువు ధర ఆకాశాన్నంటుతున్నది.
Revanth Reddy | సిగ్గూఎగ్గు లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కుటిలయత్నం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రి