MLA Govardhan | కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయికాడి బాలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి గురువారం ప్రభుత్వ విప్, గంప ఎమ్మెల్యే గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
Loksabha | తెలంగాణ రైతాంగం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆదాయంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Minister Vemula | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ జనరంజక పాలనతో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మెండోర మండలం కొడిచెర్ల గ్రామ బీజేపీ పార్టీకి చెం�
Minister Koppula | గ్రామాల్లోని నిరుపేద పిల్లలకు విద్యను అందించడం కోసమే మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండల నందిమేడార�
Minister Gangula | పేదలకు న్యాయం జరిగేలా బాధ్యతగా వీఆర్ఏలు పనిచేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో 442 మంది విఆర్ఏలకు వివిధ శాఖల యందు ప్రభుత్వ ఉద్యోగులుగా నియామక ఉ�
Minister Sathyavathi | భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేస్కేల్ ఉద్యోగులుగా మార్చారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న16,758 మంది వీఆర్ఏల �
Minister Talasani | వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీక
Minister Errabelli | వీఆర్ఏలు ఇకపై పేస్కేల్ ఉద్యోగులు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అ�
Minister Errabelli | ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నాం. సకల సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో సకల వసతులు కల్పిస్తున్�
MLA Ravindra Kumar | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం పాత్లవత్ తండా(టీ)లో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల�
కులవృత్తులను కాపాడుకునేందుకే బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయా న్ని, బ్యాంకుల షూరిటీ, గ్యారంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఆందిస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి త
పేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.