రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు కేటాయించడంతో గ్రామాల్లో మౌలిక సౌకర్యాలతోపాటు అభివృద్ధ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. జూలై నెలలో అయిన మొత్తం డెలివరీల్లో 72.8% ప్రభుత్వ దవాఖానల్లోనే జరిగాయి. ఈ రికార్డుపై వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతోషం వ్యక్తం చే
ఔటర్ రింగ్ రోడ్డులో టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీఓటీ)లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్లో అందుకు తగిన ఆధారాలు చూపకపోవడంపై రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజాహిత వ్యాజ్యం �
ఇల్లులేని ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్న కేసీఆర్ సర్కారు..
‘నాడు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్య్రం సాధించి పెడితే.. సమైక్య పాలకుల చెర నుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన నేటితరం గాంధీ మన ముఖ్యమంత్రి కేసీఆర్' అని పంచాయతీరాజ్శాఖ మంత్ర�
వైశ్యుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నిజామాబాద్కు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిప
మామిడి కాయల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నది. మామిడి తోటల సాగు విస్తీర్ణంలో దేశంలోనే తొమ్మిదో స్థానంలో నిలిచిన తెలంగాణ.. ఉత్పత్తిలో మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం.
తెలంగాణలో పోలీస్ శాఖ పకడ్బందీ వ్యూహాలతో క్రైమ్ రేట్ తగ్గుముఖం పట్టింది. నేరాల అదుపునకు ఏర్పాటు చేసుకొన్న ఆధునిక వ్యవస్థలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో నిరుడితో పోలిస్తే గడిచిన ఆరు నెలల్లో తెలంగాణ
పశుగణాభివృద్ధి సంస్థలో 23 ఏండ్లుగా పని చేస్తూ సర్కారు అమలు చేసే పథకాలను విజయవంతం చేస్తున్న తమ సేవల్ని గుర్తించాలని గోపాలమిత్రలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
బీఎస్హెచ్ హోమ్.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తన తొలి ఎక్స్పీరియన్స్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. రాష్ట్రంలో సంస్థకు ఇది తొలి సెంటర్ కాగా, దేశవ్యాప్తంగా ఏడోది కావడం విశేషం.
Harish Rao | పాలమూరు వర ప్రదాయిని పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు అయ్యాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దశాబ్దాలుగా అన�
Whip Padi Kaushik Reddy | ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక యాక్షన్ చేసే నాయకుడు వస్తడు. మీ మధ్య చేరి నటిస్టడు. నమ్మితే మోసపోవడం ఖాయం’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి ప్రజల�
MLA Vanama | దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేస