Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడతది.. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం�
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పట్టు నూలు తీయడం మొదలుకొని పట్టు చీర తయారీ దాకా అంతా ఒకేచోట జరగనున్నది. చీరల అమ్మకాలు సైతం ఇక్కడే జరగనున్నాయి.
ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ వ్యతిరేక పార్టీలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కళ్లలాంటివని పేర్కొన�
Temperatures | వానాకాలంలో ఎండలు, ఎండా కాలంలో వానలు కురవడం సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు ఒక మోతాదులోపే కనిపిస్తాయి. కానీ ఈ వర్షాకాలంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి.
Telangana | భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14వ తేదీ నుండి 24 వరకు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మ�
KTR | రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది అని కేటీఆర్ పేర్కొన్న
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ నిలిచిపోయారని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 99 మంది పేదింటి ఆడబిడ్డలకు పాలకుర్తిలో గల క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్�
CM KCR | కృష్ణమ్మ నీళ్లను తెచ్చి పాలమూరు బిడ్డల పాదాలు కడిగే రోజు రానే వచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు మంజూరుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్
Minister Gangula | పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజవర్గం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల ప�
Minister Jagdish Reddy | ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల పట్టింపులేని తనంతో కులవృత్తులు కనుమరుగయ్యాయని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీసీల్లోని కులవృత్తులను �