Minister Gangula | బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని ప్రజలు నమ్ముతున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములు ఇప్పుడు కాళేశ్వరం నీటితో కలకలాడుతున్నాయి. కరువు నుంచి అద్భుతమైన పంటలు పండే రోజులు వచ్చాయని బీసీ సంక్షేమ
MLC Kavitha | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ (Vemula Manjulamma) మృతిపట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) సంతాపం ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రి కుటుంబస�
Minister Errabelli | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారి దారం ప్రసాద్ శుక్రవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
TS RTC | దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 25 వరకు రా
చవగ్గా లభించే పౌష్టికాహారంలో గుడ్డుది మొదటి ప్లేస్. దీనిని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారాన్ని ‘వరల్డ్ ఎగ్ డే’గా జరుపుకుంటారు. సమతుల ఆహారంలో గుడ్డు ప్రధా�
మంజులమ్మ మృతికి సీఎం కేసీఆర్ సంతా పం ప్రకటించారు. తల్లి మరణంతో శోకతప్తులైన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో శుక్రవారం జర�
Telangana State | మనుషులు చచ్చిపోతారు.. కానీ మాటలు చచ్చిపోవు.. అన్నాడు కవి తిలక్! కొన్ని సార్లు మాటలు కూడా మరుపులో మాయమై పోవచ్చు. కానీ, మనిషికైనా మాటకైనా సాక్షి కాలం. కేవలం సాక్షిమాత్రమే కాదు కాలం తీర్పరి కూడా!
Kanti Velugu | కంటి సమస్యలు ప్రత్యక్ష్యంగా మనిషికే కాదు.. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థకూ నష్టదాయకమేనని ఐక్యరాజ్య సమితి గుర్తింపుపొందిన ప్రఖ్యాత సంస్థ ‘ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (�
రాష్ట్రంలో మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ‘టెలిమానస్' సేవలకు తెలంగాణకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. నిరుడు అత్యుత్తమ సేవలు అందించిన రాష్ర్టాలను గుర్తించిన కేంద్ర
Bandi vs DK | తెలంగాణ బీజేపీలో ఇప్పుడు ఇద్దరు అగ్రనేతల మధ్య నిప్పు రాజుకుంది. వారిద్దరూ మరెవరో కాదు. ఒకరు మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కాగా, మరొకరు మాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ.
తరాల తరబడి విలయ తాండవం చేసిన కరువు నేలను ‘కోటి ఎకరాల మాగాణంగా మార్చేస్తా’ అనే లక్ష్యం పెట్టుకోవాలంటే సముద్రమంత సంకల్పం ఉండాలి. అసాధ్యంగా కనిపించే కలలను నిజం చేసి చూపెట్టగలిగే పట్టుదల కావాలి. ఎన్ని ఆటంకా
‘తెలంగాణ సీఎం కేసీఆర్ భవిష్యత్తులో భారత ప్రధాని కావటం తథ్యం’ అని పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ప్రదేశ్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో వెల్లడించారు. తెలంగాణలో పాలన అద్భుతంగా ఉన్నదని, ఈ రాష్ట్రం
Warangal | కాలిన గాయాలతో వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ఓ సైకో హల్చల్ చేశాడు. ఒంటి నిండా కాలిన గాయాలతో 108లో గురువారం ఎంజీఎంకు చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి చేష్టలతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు.