TS EAMCET | తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో నాలుగు కాలేజీలు మంజూరు కాగా.. కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో షెడ్యూల్లో మార్ప�
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
Telangana | పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించి�
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 90కి పైగా స్థానాలు గెలుస్తామని, ఖమ్మం జిల్లా పరిధిలో ఆరేడు సీట్లు గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ధీమా వ్యక్తంచేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా నేతలత
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అబద్ధాలకు ఈ రెండు వ్యాఖ్యలు చక్కటి ఉదాహరణ. ఆయన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై చేసిన ఏ ఒక్క ఆరోపణా నిజం కాలేదు..నిలబడలేదు
BRS Public Meeting | భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్�
Sravana Masam 2023 | సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నెల రోజులపాటు మహిళలు లక్ష్మీదేవికి పూజలు చేయడంతోపాటు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. గురువారం నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం
PM Vishwakarma Yojana | తెలంగాణలో కులవృత్తుల కోసం అమలుచేస్తున్న రూ. లక్ష సాయం పథకాన్ని కేంద్రం కాపీ కొట్టింది. ఈ పథకాన్ని విశ్వకర్మ యోజన పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మొత్తంగా రూ.13 వేల కోట్లతో �
తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం వి
సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి అని మరోమారు నిరూపితమైంది. కర్షకులపై తనకున్న ప్రేమను చాటుకుంటూనే ఉన్నారు. మిషన్ కాకతీయ, భగీరథతో నీటిగోసను తీర్చాడు. నిరంతర ఉచిత కరెంటుతో చీకట్లను పారద్రోలాడు. సాగులో తెలంగాణ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతోనే పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రభాగంలో ఉండేదని, ఇప్పుడు వడ్ల తెలంగాణగా రాష్ట్రం మా రిందని కవిత పేర్కొన్నారు. ‘ఏ సూచీ చూసుకున్నా తెలంగాణ రాష్ట్రమే నంబర్ వన్గా నిలుస్తున్నది. ఇదంతా ఎట్ల�
Shankar Luke | మైనారిటీ కమిషన్ వైస్ చైర్మన్గా శంకర్ లూక్ బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్లోని మైనారిటీ కమిషన్ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించగా.. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్