TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ �
MLC Kavitha | బీఆర్ఎస్ అంటే మన ఇంటి పార్టీ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మనది పేగుబంధం.. వాళ్లది ఓటు బంధం అని వివరించారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్ఎస్ఎఫ్ మైదానం�
ఆరోగ్య తెలంగాణ సాధనలో ఆశా వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఆరోగ్య సంరక్షణలో ఆశాలు, ఏఎన్ఎంలు పోషిస్తున్న పాత్ర అమోఘం. వీరి సేవలను
TS TET | తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనున్నది. ఇప్పటి వరకు 2,50,963 దరఖాస్తులు వచ్చాయి. టెట్ పేపర్-1కు 74,026 మంది అభ్యర్థుల దరఖాస్తు చేశారు. టెట్ పేపర్-2కు 16,006 మంది అభ్యర్థులు, రెం�
Harish Rao | సిద్దిపేటకు ఐటీ టవర్ రావాలన్నది నా కల.. ఇవాళ ఆ కల నిజంగా కళ్లకు కనబడుతున్నది అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఒక ప్రజాప్రతినిధి ప్రజల ఆకాంక్షలు అమలు చేస్తుంటే ఆ ప్రజాప్రతినిధికి మరింత
CM KCR | ఇకపై తెలంగాణలోని అనాథ పిల్లల సంరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఆర్ఫాన్ పాలసీని రూపొందించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అనాథ�
CM KCR | రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అని �
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
CM KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వా�
కేంద్ర ప్రభుత్వం దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణ పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24వ ఆర్థిక సంవత్సర
అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్ట�
అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారిందని, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలోనూ అద్భుతమైన పురోగతిని సాధించినట్లు తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్