Minister Errabelli | సంక్షేమంలో సీఎం కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేవు అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అస�
Mallanna Temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం(Mallanna Temple) ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో మల్లన్�
NRI | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలు సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఒక ప్రకటనలో త�
Nandikanti Sridhar | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. ఆదివారం నేరేడ్మెట్ డివిజన్ శ్రీకాలనీలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి బీఆర్ఎ�
MLA Padmadevender Reddy | : దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోనే అమలు అవుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం వెంకటాపూర్(�
BRS Manifesto | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను కాసేపటి క్రితం విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్ర�
MLA Chirumurthy | జిల్లాలోని నకిరేకల్ నియోజకర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు కొనసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగ�
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో 90 శాతం భూమి బడుగు, బలహీన వర్గాల వర్గాల చేతిలో ఉందని, వారి కోసమే రైతు బంధు, రైతు బీమా ప�
Minister Srinivas Goud | రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాష్ట్ర ప్రజలంతా భావిస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్( Minister Srinivas Goud)
Cheetah | కొద్ది రోజులుగా జిల్లా ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేసిన చిరుత(cheetah)ను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రాకొండ గ్రామంలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. నారాయణపేట( N
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల ఎకరాల భూములను పరిశ్రమలకు రిజర్వు చేయడంతోపాటు వా�
ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా తెలంగాణను ఆంధ్రతో కలిపిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత తరుచూ ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమాలన్నింటినీ నిరంకుశంగా అణచివేసింది.