Malla Rajireddy | మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సాయన్న కన్నుమూసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు సమాచారం.
Rythu Bheema | కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్కు చెందిన బీజేపీ కిసాన్మోర్ఛా ఉపాధ్యక్షుడు చింతపంటి బాలు కుటుంబానికి రైతుబీమా మంజూరైంది. బాలు అనారోగ్యంతో రెండు నెలల క్రితం మర ణించాడు.
అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని ప�
TS Weather Update | బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏ ర్పడి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వా తావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ
అది రూ.5 కోట్ల విలువైన భూమి.. కానీ, ఆ భూమిపై అవినీతి జరుగుతున్నదట.. అందులో ఏకంగా రూ.50 కోట్లు చేతులు మారాయట. అవును.. మీరు చదివేది నిజమే.. తెలంగాణ ప్రభుత్వంపై కచ్చతో కండ్లు మూసుకుపోయి కథనాలు వండివారుస్తున్న అంధజ్�
చౌక ధరలకు లభించే జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో బ్రాం డెండ్ పేరిట మెడికల్ షాపుల నిర్వాహకులు రోగులను బాదేస్తున్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 1,400 మెడికల్ రిటైల్, హోల్ సెల్ మ�
Minister Harish Rao | తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేసి, ఉద్యోగాలు, ఉపాధి, ధనం సృష్టిస్తూ సంపద పెంచుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పలు రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్�
హైదరాబాద్ నగరంలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి ప్రభుత్వం మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లు-2022 నిరుపేదలపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆ బిల్లును ఆమోదిస్తే డిస్కంల ప్రైవేటీకరణ ఖాయమని, ఈఆర్సీ వ్యవస్థపై కేంద్రం అజమ�
తెలంగాణలోనే చేతి వృత్తిదారులకు చేయూత లభిస్తోందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో మరుగున పడిన కుల, చేతి వృత్తులను ప్రోత్సహించి ఆ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడం
మనిషి జీవితం ఎంతో సంక్లిష్టమైనది. అది ఎప్పుడూ స్కేలు పెట్టి గీచినట్టు సరళరేఖగా ఉండదు. చలనశీలత, ప్రవాహశీలత దాని ప్రధాన లక్షణం. నమ్మిన సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకొని బతుకుతున్నప్పటికీ తడబాట్లు, పొరపాట్లు,
ఫ్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో పరిస్థితులకు అనుగుణంగా నూతన వంగడాల రూపకల్పన జరిగినదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్ అన్నారు. రంగారెడ్డి �
Hyderabad | ఖైరతాబాద్ గణనాథుడు అంటే తెలియని వారు ఉండరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర వాసులు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు తరలివస్తుం
TS Weather | వాయువ్య బంగాళాఖాతంలో మరో 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాంతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం ఈశాన్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు, మధ్య �
CM KCR | తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ �