MLC Kavitha | చేనేత పై బ్రిటిష్ వాళ్లు కూడా పన్నులు విధించలేదని, కానీ చేనేత పై పన్ను విధించిన ఏకైక ప్రభుత్వం ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీదేనిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ పార్టీ ఆలోచన విధానం ఏంటో నే
EWS Reservation | పారా మెడికల్ కోర్సులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వైద్యారోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఆ�
Dhoopa Deepa Naivedyam | ధూపదీప నైవేద్యం అలవెన్స్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్చకులకు ప్రతి నెల ఇచ్చే రూ.6వేల అలవెన్స్ను రూ.10 వేలకు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేర
Minister Talasani | ఎన్నో సంవత్సరాల నుంచి సనత్ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించేందుకు 210 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )తెలిపారు. సనత్ నగర్ నియోజ�
Crime news | ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రి, కొడుకుల గొడవలో తండ్రి మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ �
Minister Sabitha Indra Reddy | పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు గ్రామం�
Minister Talasani | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం బేగంబజార్ లోని స్పోర్ట్స్ కాంప్�
Minister Indrakaran Reddy | ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరిగిందని..మత్స్య సంపద పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం స్వర్ణ ప్రాజెక్ట్�
Minister Errabelli | భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీలు కల్పిస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. అందులో భాగంగా �
Minister Indrakaran Reddy | క్రీడారంగంలో మన దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ నేటి క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాత అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్�
BC Bandhu | బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్ గార్డెన్లో బీసీ బంధు
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు జై కొడుతూ బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వంగూ�
ఉమ్మడి పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న చేనేత రంగానికి తెలంగాణ సర్కారు పూర్వ వైభవం తెచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో 50 ఏండ్లకు పైగా పాలించిందని, ప్రజల కోసం ఏమీ చేయలేదన్నారు. ఎన్ని తరాలు మారిన ప్రజల తలరాతలు మారలేదని, కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం�