Tragedy | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి తల్లీకూతుళ్లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లి తల్లి నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన నాగర్ కర్�
Adoption | అసలే అనాథలు. ఆపైన పుట్టుకతో వచ్చిన జబ్బులు. శిశువిహార్లో తలదాచుకుంటున్న ఆ పసిబిడ్డలను దత్తత తీసుకోడానికి అమెరికా, ఇటలీ తదితర దేశాల నుంచి ఎంతోమంది దంపతులు వస్తున్నారు. వారికి ప్రేమనే కాదు, పునర్జన్మ�
Telangana | కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వాపు చూసి బలుపు అనుకొన్నదని తేలిపోయింది. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్టు పోలింగ్ దగ్గరపడుతున్నాకొద్ది ఆ పార్టీ బలం కొడిగడుతున్నదని తాజా సర్వేలో వెల్లడైంది. అధికార
Telangana | అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని ఆగంజేసేందుకు తెలంగాణపైకి డీకే శివకుమార్ బ్యాచ్ దండెత్తుకొని వస్తున్నది. పచ్చని తెలంగాణను మరో కర్ణాటక కుంపటిలా మార్చేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్త�
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ పారాచూట్ అభ్యర్థి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రెండు రోజు ల క్రితమే రంగంలో దిగారు. నియోజకవర్గంతో ఏ మాత్రం సంబంధం లేని ఆయన మీడియాతో మాట్లాడే మాట లు
దాశరథికి తెలుగుభాష అందచందాలు, స్నేహ గంధా లు తెలుసు. తన హృదయ నాదానికీ- మనో నినాదానికీ తగినట్టు తెలుగు భాషకు సొంత ఆస్తి అయిన తెలుగు పద్యాన్ని తీర్చిదిద్దిన ఆధునిక చేతనా మనస్కుడు. గేయా లను లయబద్ధంగా తూగించాడ
Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులపై ఎల్అండ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. బ్యారేజీలో ఏడో బ్లాక్ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని సంస్థ ప్రకటించింది. పగుళ్లు వచ్చిన పియర్ల పునరుద్ధరణకు కట్టుబడి ఉ�
Sangareddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలతో పాటు మనషుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో తెలంగాణ - కర్ణాటక సరిహద్దుల్లో 9 అంతర�
CM KCR | ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర �
అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు.
గోవా వేదికగా జరుగుతున్న 37వ జాతీయ గేమ్స్లో తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట కొనసాగుతున్నది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్లో కచ్చితంగా పతకం ఖాతాలో వేసుకుంటున్న వ్రితి తన జోరు కొనసాగిస్తున
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగ