అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గాని�
పెద్దపల్లి జిల్లా మంథనిలో శ్రీసీతారామ సేవా సదన్, జనార్దనానంద స్వామి సేవా ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో 23వ తెలంగాణ వేద విద్వన్మహాసభలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజును విద్యార్థులు ఈ నెల 17 వరకు చెల్లించాలని విద్యాశాఖ తెలిపింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 1 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 11,
Hyderabad | ఎల్బీనగర్ చౌరస్తా.. ఒకప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ వలయం. సిగ్నల్ దాటాలంటే అదో ప్రహసనం. ఈ బాధలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇక్కడ అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించింది.
BJP | బీజేపీ(BJP( గురువారం విడుదల చేసిన మూడో జాబితాను చూసి ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) పేరే లేకపోవడంతో బరిను�
V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత
Shahar Ki Baat | క్రైస్తవ మైనారిటీలను ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కేసీఆర్ నిర్ణయం మా ఆత్మగౌరవాన్ని పెంచింది. క్రిస్మస్ వస్తుందంటే పేద క్రైస్తవులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ల సంతోషాన్ని కేసీఆర్ కానుకలు రెట�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన�
Telangana | మధ్యప్రదేశ్లో 21 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఒక్కరోజులోనే అనుకుంటే పొరపాటే... మూడేండ్ల వ్యవధిలో చేపట్టిన నియామకాల సంఖ్య అది! బీజేపీ సర్కారు నిర్వాకమిది!! కాంగ్రెస్పాలిత రాజస్థాన్, ఛత్తీస్గఢ�
Election Commission | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. పోటీ చేసే అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందిన కొందరిపై వారి ప్�