Aasara Pensions | తెలంగాణ చౌక్: ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున�
Hyderabad Rain | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. మధ్యాహ్నం దాకా ఎండ వేడిమితో అల్లాడిన నగరం.. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, అమీర్పేట, ఖైరత�
Minister KTR | వరంగల్కు చెందిన తోట మహేశ్ అనే ఓ నెటిజన్.. తమ దగ్గర కూడా అలాంటి పురాతనమైన మెట్ల బావి ఇటీవల బయటపడిందని.. కాకతీయుల కాలం నాటి ఆ మెట్ల బావికి పునరుజ్జీవం కల్పించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ( ఎక్స్ ) వ�
Nizamabad | ఖలీల్వాడీ : నిజామాబాద్ ఐటీ హబ్లో తమ బ్రాంచి ఏర్పాటు చేసేందుకు ప్రముఖ అమెరికన్ కంపెనీ క్రిటికల్ రివర్ ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు సమా�
Minister Koppula Eshwar | మూడు గంటల కరెంటు కావాలా? మూడు పంటల కరెంట్ కావాలా తేల్చుకోవాలని ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ సరిపోతుందని అనడం తెలంగాణ రైతాంగ
బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానిక�
MLA Kancharla | తెలంగాణను అన్ని రంగాల్లో అబివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ పాలనను చూసి దేశ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ మండలం అన్నెప�
Minister Harish Rao | దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అని, ఒక్కొక్క వికలాంగుడు ఒక్కొక్క కేసీఆర్ కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల ఆత్మ గౌరవం పెంచారని చేశ�
MLA Konappa | ఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలో నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని సిర్పూర్కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్న�
Minister Harish Rao | సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. ఒక వైపు పట్టణ ప్రజలు, మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పా�
Minister Sathyavathi Rathod | దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుబడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారు. వారి డిక్లరేషన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
Brutal Murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్బోర్డ్ కాలనీలోని నిర్మానుష్�
Minister Srinivas Goud | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, త�