Minister Sathyavathi Rathod | దేశంలో ఎస్సీ, ఎస్టీలు వెనుబడటానికి కాంగ్రెస్ పార్టీనే కారణం. కాంగ్రెస్ నేతలు తప్పుడు డిక్లరేషన్ ప్రకటించారు. వారి డిక్లరేషన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవ
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
Brutal Murder | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్బోర్డ్ కాలనీలోని నిర్మానుష్�
Minister Srinivas Goud | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని హన్వాడ మండలం కారం తండ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఎస్. ప్రీతి, త�
IT hub | జామాబాద్ ఐటీ హబ్లో యూఎస్ఏ కంపెనీ క్రిటికల్ రివర్ సంస్థ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేసిందని గ్లోబల్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ పర్�
MLA Ravindra kumar | రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షతులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
Electric shock | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పరకాల మున్సిపాలిటీ సీతారాంపురం గ్రామానికి చెందిన రఘురాం (17) ప్రమాదవశాత్తు కరెంట్ షాక�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంక్చర్ అయిన వాహనం టైర్ మారుస్తుండగా కారు ఢీ కొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని జాతీయ రహదారి 44 బీచుపల్లి బ�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’ యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా శనివారం చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా సాగింది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల కార్యక్రమ�
తొమ్మిదేండ్లలో దేశం గర్వించే స్థాయికి తెలంగాణ చేరుకుందని ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న నాయ
తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్ర�
రాష్ర్టానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వరించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఈ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు.
ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్ యూనిట్లో మరో రూ.647 కోట్ల పెట్టుబడ�