Kavitha | నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం యూకేకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సెండాఫ్ ఇచ్చారు. ప్రపంచంలోనే ప్రముఖమైన ఆక్స్ఫర్డ్
ACB | నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం(Taking Bribe) తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అన
Nagam Janardana Reddy | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy )ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగంకు కాంగ్రెస
Leopard | రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి(Leopard) సంచారం కలకలం రేపుతున్నది. తంగళ్లపల్లి మండలంలో చిరుత వరుస దాడులకు పాల్పడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం రామన్నపల్లెలో చిరుత ఆవుదూడ(Cow c
Sarala Kumari | “సరళకుమారి గారూ తిన్నారా? ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా?’ ఇలా ప్రతిరోజూ ఎవరో ఒకరు వచ్చి, పేరు పెట్టి పిలిచి మరీ మా బాగోగులు తెలుసుకునేవారు. అడగకముందే.. ‘ఇంకా ఏమైనా కావాలా’ అంటూ ఆర్మీ స్టాఫ్ అభిమానం కు�
కర్ణాటకకు వస్తే తాము చేసిన అభివృద్ధి చూపిస్తామన్న ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై (DK Shivakumar) మంత్రి కేటీఆర్ (Minister KTR) ఫైర్ అయ్యారు. మీ వైఫల్యాలను చూడటానికి కర్ణాటక (Karnataka) వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్న�
Revanth Reddy | తాండూరు, పరిగి కార్నర్ మీటింగ్ల్లో పాల్గొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు అధిష్టానం నుంచి అక్షింతలు పడినట్టు తెలిసింది. ఈ సభ సందర్భంగా డీకే శివకుమార్ ప్రసంగాన్ని అనువాదం చేయడంలో ర
DSC Notification | డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. మొత్తంగా 1,76,530 దరఖాస్తులొచ్చాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చాయి.
DK Shivakumar | ఐదు నెలల వ్యవధిలోనే కర్ణాటకను ఆగమాగం చేసిన కాంగ్రెస్ సర్కారు అబద్ధాలతో డర్టీ గేమ్ మొదలుపెట్టింది. వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివక
Telangana | కర్ణాటక కంపెనీ.. కేన్స్ టెక్నాలజీస్ రూ.2,800 కోట్లతో ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమీకండక్టర్ ఉత్పాదక కేంద్రాన్ని తెలంగాణకు తీసుకువస్తున్నది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్ గ్రామంలో
Karnataka Congress | కర్ణాటక కరెంటు సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ సర్కారు అధికారం చేపట్టిన తర్వాత పల్లెల్లో పగటిపూట కరెంటు జాడ కనిపించటం లేదు. రాత్రిపూట ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అర్థంకాని పరి�
Revanth Reddy | ‘నేను చూసిన కాంగ్రెస్ వేరు.. నేటి రేవంత్ చేతిలో ఉన్న పార్టీ వేరు.. టికెట్లను వేలంలో సరుకు చేశాడు.. 34 ఏండ్లు సేవలందించా.. రేవంత్ చేష్టల వల్లే రాజీనామా చేస్తున్నా’ అని పీసీసీ మైనార్టీ విభాగం చైర్మన్ �
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.