స్త్రీనిధిలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల రుణాలను వెంటనే పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక అధికారులను ఆదేశించారు.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ, కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో ఆమె ఇడుపులపాయ వెళ్లారు.
Bairi Naresh | భారత నాస్తిక సమాజం తెలంగాణ అధ్యక్షుడు బైరి నరేష్(Bairi Naresh) కారు డ్రైవర్ రాము(Car driver Ramu)పై ఏటూరు నాగారం పోలీసులు కేసు నమోదు(Case registered) చేశారు.
Speaker Prasad Kumar | వచ్చే ఐదు సంవత్సరాలలో మూడు వేల కోట్ల రూపాయల నిధులతో వికారాబాద్(vikarabad) జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తానని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar )అన్నారు.
Minister Ponnam | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees)ను తప్పనిసరిగా ఆమలు చేస్తామని రవాణాశాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) అన్నారు.
Aranya Bhavan | అటవీ శాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్(Aranya Bhavan) లో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, సిబ్బంది సమక్షంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్(Dobriel) కేక్ కట్ చేసి,
Petrol Bunk | హైదరాబాద్లోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల రద్దీ పెరిగింది. స్టాక్ లేదంటూ పలు పెట్రోల్ బంకులను వాటి యాజమాన్యాలు క్లో