అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధి�
CM KCR | ‘మనిషెప్పుడు కూడా పుట్టింతర్వాత నేర్చుకుంటడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్సుకొని ఎవ్వలం బూమి మీదికి రాం. టైం మన కోసం ఆగది. ఆ ఉన్న టైంను ఎవలెంత గొప్పగ వాడుకుంటరు. దాన్నెంత బాగ ఆస్వాదించినం. మనం బెట్టుకున
ఎన్నికల్లో ఏంచేసైనా గెలవాలి. అధికారాన్ని చేపట్టాలి. అందుకోసం ఎలాంటి హామీలనైనా గుప్పించాలి. వాటి అమలుకు నిధులు సరిపోతాయా? లేదా? అనేది అవసరమే లేదు. ఒక్కసారి గద్దెనెక్కాక తీరిగ్గా హామీల అమలును అటకెక్కించాల
తెలంగాణకు హరితహారం పథకం అద్భుతమైన కార్యక్రమమని మహారాష్ట్ర రెవెన్యూ, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వేణుగోపాల్రెడ్డి ప్రశంసించారు. పచ్చదనం పెంపులో తెలంగాణ విధానం అనుసరణీయమని కొనియాడారు.
సగటు హైదరాబాదీలు నారాజ్ కారెప్పుడు. చోడ్ దో యార్ వారి సిద్ధాంతం. దమ్ కీ ఇచ్చినోన్ని.. అలాయ్ బలాయ్తో ఖుషీ చేసేయగలరు. దమ్ కీ బిర్యానీ ఆఫర్ చేసే దమ్మున్నోళ్లు. ఎంత లాఫర్వాగా ఉన్నా.. పర్సో పరేషాన్లను మర�
.. ఇలా బాధ్యత మరిచి నాటి కేంద్ర మంత్రి, నేటి కాంగ్రెస్ నేత పీ చిదంబరం చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అమరుల కుటుంబాలు మండిపడుతున్నాయి. తెలంగాణ ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ కారణం కాదా అని నిలదీస్తున్నాయి. ఆ పార్టీ �
Telangana | ప్రభుత్వ, ప్రైవేటు కలిపితే 2014కు ముందు తెలంగాణలో 20 మెడికల్ కాలేజీలు, 2,850 సీట్లు మాత్రమే ఉండేవి. ఈ ఏడాది ఆ సంఖ్య 56కు పెరిగింది. సీట్లు 8,340కు చేరింది. వచ్చే ఏడాది కోసం ప్రభుత్వం ఇప్పటికే మరో 8 మెడికల్ కాలేజీల�
బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చె�
Pocharam Srinivas Reddy | పంచెకట్టు, మెడలో కండువాతో అచ్చం రైతులా కనిపిస్తారు. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలు కోసం క్రియాశీలకంగా వ్యవహరించారు. ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ నోటితో లక్ష్మీపుత్రుడు అనిపించుకున్న నాయకుడు �
Congress | తెలంగాణలో అధికారంలోకి వచ్చేసినట్టేనని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. ముఖ్యమంత్రి సీటు నాదంటే.. నాదంటూ పది మంది దాకా పోటీలు పడుతున్నారు. కొందరైతే ప్రమాణ స్వీకారానికి డేట్లు కూడా ప్రకటిస్తున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో మభ్యపెట్టేదేనని శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) విమర్శించారు. ఎలాగైనా కుట్రలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.
అరవై ఏండ్లపాటు తెలంగాణను (Telangana) ముంచిన, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు అణవేసి.. ఎంతో మందిని పొట్టపెట్టుకున్న కాంగ్రెస్పై (Congress) ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.