తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే (Telangana) సొంతమన్నారు.
Rajanna Siricilla | సిరిసిల్లలోని బీవై నగర్లో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఉదయం క్రికెట్ ఆడేందుకు ఓ ఐదుగురు యువకులు బీవై నగర్ వెళ్లగా, అక్కడ వర్షం కురిసింది. దీంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు ఐదు�
Telangana | ప్రకాశ్కు బాల్యం నుంచీ ప్రకృతి అంటే ప్రేమ. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాడు. రోడ్ల వెంబడి, చెట్ల కింద రాలిపడ్డ పద్దెనిమిది లక్షల విత్తనాలను ఏరి.. విత్తన బంతులను తయారు చేశాడు. ప్రకృతి�
Minister Talasani | హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేశారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధాన
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. అవార్డుకు ఎంపికైన వారిలో నిజామాబాద్ నుంచి కాసర్ల నరేశ్, వేల్పూర్ శ్రీనివాస్, కామారెడ్డి నుంచి పాపయ్య
‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్' అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపి�
ముఖ్యమంత్రి కేసీఆర్ను మరోసారి ఆశీర్వాదించాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీరావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ శ్రీరాంనగర్లో శనివారం నిర్వహిం�
Palamuru Lift | తెలంగాణ సాగునీటి రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డ
KMTP | వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్(కేఎంటీపీ)కు కేంద్రం మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం పీఎంమి త్ర పథకం ప్రవేశపెట్టకముందే రాష్ట్ర ప్రభు త్వం కేఎంటీపీ పేరుతో మెగా ప్రాజెక్టుకు శ్రీ కారం �
రాష్ట్ర బీజేపీకి దింపుడు కల్లం ఆశలు కూడా చెదిరిపోయాయి. బీఆర్ఎస్ నుంచి భారీ చేరికలు ఉంటాయన్న ఎదురుచూపులకు తెరపడింది. చివరికి కాంగ్రెస్ నుంచి కూడా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప�
Telangana | ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా ఈ దఫా 60 వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం కలిగే అవకాశం ఉన్నది. మరో 10 వేల మందికి పదోన్నతులు లభిస్తాయి. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులంతా వెంటనే తమకు కేటాయించిన స్థానాల్�
TSPSC | ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను శనివారం సాయంత్రం విడుదల చ