Pocharam Srinivas Reddy | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో గెలవలేదు. మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమని మాజీ స్పీకర్ ,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అన్నారు.
Church slab collapsed | సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న చర్చి శ్లాబ్(Church slab collapsed) కూలి పోవడంతో పలువురు గాయపడ్డారు.
Road accident | ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. డీసీఎం(DCM), కారు(Car) ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Vinod Kumar | ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకొని ప్రచురించాలని ఇలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar )అన్నారు.
Revanth Reddy | సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ... పాలనను ప్రజలకు
తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) లోపలి ప్రాంతాన్ని అర్బన్ క్లస్టర్గా, ఆ తర్వాత రీజినల్ రింగ్రోడ్డు వరకు మధ్యలో ఉన్�
ఇప్పటిరకు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు నిధులను జమచేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రైతుబంధు నిధుల విడుదలపై ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, వ్యవసాయ శా�
సొంత రాబడుల్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,914 తలసరి సొంత రాబడితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన �
బ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీకి తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ నేరుగా అర్హత సాధించింది. గోవా వేదికగా ఈ నెల 23 నుంచి 28వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో శ్రీజ బరిలోకి దిగనుంది.
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో సంక్రాంతి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించవద్దని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా హెచ్చరించారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సెలవులుగా పాటించాలని, తిరిగి కళాశాలలు 17న �
కన్నకొడుకు మృతిని తట్టుకోలేక ఓ తల్లి గుండె కూడా ఆగింది. అరగంట వ్యవధిలోనే ఇద్దరు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలంలోని కూచన్పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది.
Welspun Group | తెలంగాణ రాష్ట్రంలోని మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్స్పన్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బ