Hyderabad | ఒకే కుటుంబంలో ముగ్గురికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వరించింది. సుమారు 28 ఏళ్లుగా కుటుంబాన్ని పోషించడం కోసం ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న తండ్రి కష్టాన్ని ఎలాగైనా తగ్గించాలనే భావనతో కఠోరమైన స�
Gandhi Hospital | సంతానం లేని దంపతులకు సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య �
Minister Harish Rao | రాజకీయ కురుక్షేత్రంలో కృష్ణార్జునల మాదిరిగా మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ దూసుకుపోతున్నారు. పదిహేను రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న�
Telangana | బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేష న్ నిర్ణయించింది. దసరా తర్వాత అమ లు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ప్ర స్తుతానికి ఈ పథకాన్ని కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల�
Janareddy | తన కుమారులు ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్న హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి కాంగ�
Minister KTR | బీజేపీది మేకప్.. కాంగ్రెస్ది ప్యాకప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమనే అంశం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధిలో బెంగుళూరుసహా ఇతర నగరాలను హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందని పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే స్పష్టంచేశారు.
నగరవాసులకు ఓ వైపు విశ్వనగర స్థాయి మౌలిక వసతులు కల్పిస్తూనే మరో వైపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేండ్లుగా చేస్తున్న అభివృద్ధి యజ్ఞం కొనసాగుతునే ఉన్నది. స�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడంతో పాటు నేరాలను ఛేదించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి వరుసలో ఉన్నదని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. శనివారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమ�
బతుకమ్మ ఆట పాటలు చోళుల, కాకతీయుల కాలం నుండి కొనసాగుతున్నట్టు బతుకమ్మ పాటల ద్వారా తెలుస్తోంది. ఆ కాలంలో జరిగిన అనేక యుద్ధాలలో విదేశీయులు మన గుళ్లను, గోపురాలను శిథిలం చేయడం, ఆడవాళ్లకు భద్రత లేకుండా చేయ డం వ�
తెలంగాణ ప్రజలను అమితంగా ఆకట్టు కుని ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచి పోయిన ‘పల్లెటూరి పిల్లగాడ పసుల కాసే మొన గాడ’ పాట ఎంతగా ప్రాచుర్యం పొందిందో మనకు తెలిసిన విషయమే.
చాయ్వాలా కూతురు, బీడీ కార్మికురాలి కొడుకు, వ్యవసాయ కూలీల బిడ్డలు.. వీరి దరికి చేరింది వైద్య విద్య. డాక్టర్ చదవాలన్న పేదింటి పిల్లల కల నెరవేర్చారు సీఎం కేసీఆర్. జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రారంభించడంత�
సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. శనివారం ఎంజీఎంలో �