Minister Satyavathi Rathod | తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పెద్దతండాలో పుట్టిన తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి �
కరీంనగర్ కార్పొరేషన్ : సీఎం కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని.. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. �
Minister Dayakar Rao | తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య సీఎం కేసీఆర్ తెలంగాణగా మారుస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానాలో ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను మండలి డెప్యూటీ చైర్మన్ బండ ప�
TS Govt New Scheme | ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తునున్నది. ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా, కుటుంబానికి భరోసాగా ఆర్థికపరమైన పథకాలను తీసుకువస్తున్నది.
Dasara Holiday | దసరా సెలవును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన
Koleti Damodar | ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని, తెలంగాణ అభివృద్ధి వారికి గిట్టడం లేదని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మ�
Harish Rao | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. నడ్డా.. ఈ తెలంగాణ కేసీఆర్ అడ్డా అని మంత్రి తేల్చిచెప్పారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్
KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వెల్లడించారు. ఈ పర్యటన సందర్భంగా క�
సాధారణంగా అత్యధిక ప్రేక్షకులకు పూర్తిస్థాయి కథాచిత్రాలంటే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆ సినిమాలకే పాపులారిటీ, క్రేజ్ ఎక్కువ. అయితే మన జీవితాన్ని, మన సామూహిక ఆకాంక్షలను ప్రతిబింబించిన కొన్ని నాన్ఫీచర్ ఫి�
పదేండ్లలో తెలంగాణ వ్యవసాయం పండుగైంది. రైతులను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలు సత్ఫలితాలనిచ్చాయి.
అలీబాబా.. అరడజను దొంగల్లాగా.. రాహుల్ బాబా.. మూడు డజన్ల దొంగల కమిటీ కాంగ్రెస్ వరింగ్ కమిటీ అని రెడ్కో చైర్మన్ వై. సతీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. సాములకు కేరాఫ్ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ల�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి రానున్నది. కేన్స్ టెక్నాలజీ సంస్థ సెమికండక్టర్ ఓఎస్ఏటీ, కాంపౌండ్ సెమికండక్టర్ టెక్నాలజీతో కంపెనీని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.2800 కోట్ల్లు పెట్టుబడి
‘సీఎం కేసీఆర్ చేపడుతున్న అనేక కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లా వేదికగా నిలుస్తోంది. గత జూన్ నెలలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో హరితోత్సవ వేడుకలను సీఎం కేసీఆర్ జిల్లాలోని తుమ్మలూరు నుంచే లాంఛనంగా �