తెలంగాణలో ఎన్నికలు ఏవైనా గెలుపు బీఆర్ఎస్దే. చరిత్ర చాటిచెప్పిన వాస్తవం ఇదే. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోగలిగిన పార్టీ ఇంతవరకూ లేదని అనేక పర్యాయాలు రుజువైంది. తెలంగాణ రాష్ట్�
రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అఖండ విజయం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల ష�
వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా న్యాల్కల్ మండలంలోని హుస్సేలి, మల్గి గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక రాష్ట్ర సరి�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను సీఈసీ రాజీవ్ కుమార్ (CEC Rajiv Kumar) ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను (Poling Stations) ఏర్పాటు చేసినట�
తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) నేడు విడుదల కానుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించనుంది.
సామాజిక బాధ్యతలను నిర్వర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం తన ప్రత్యేకతను చాటుకుంటున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు ఇలా మొత్తం 11 క్యాటగిరీల వారికి సామాజిక భద్ర�
‘తెలంగాణకు గత తొమ్మిదేండ్లలో లక్షల కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతా కేంద్రమే చేసింది.’ అనేక వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పిన మాటలివి. ఊకదంపుడు ఉపన్యాసాలు, మాయా మశ్చీంద్రలు మోదీ�
దేశంలోని ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో తుపాకీ లైసెన్సులు కలిగినవారు చాలా తక్కువగా ఉన్నారు. మన రాష్ట్రంలో కేవలం 9,810 మంది మాత్రమే అధికారికంగా గన్స్ను కలిగి ఉన్నారు. ఇలాంటివారు అత్యధికంగా ఉన్న రాష్ర్
మత్స్యకారుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపుతున్నది. భారీ వర్షాలతో తటాకాలు నిండుకుండల్లా ఉండడంతో మత్స్య సంపదను భారీగా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఉచితంగా చేప పిల్లలను పంప�
మలిసంధ్యలో ఒంటరితనం ఒక్కటే తోడుగా ఉంటుంది. జీవితం ఏకాంతంగా మారుతుంది. వృద్ధాప్యంలో తోడు, నీడ కరువైన వారికి సిద్దిపేట పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం మనోధైర్యం కల్పిస్తున్నది.
తమ పిల్లలను ఉన్నత స్థితిలో చూడాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారు. ఇది విద్యతోనే సాధ్యమని పిల్లలను బాగా చదివిస్తారు. ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు లేకపోవడంతో పస్తులుండైనా తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు
NRI | సింగపూర్ తెలుగు టీవీ వారు నిర్వహించిన తెలుగు తోరణం(Telugu Toranam) వేడుకలు ఘనంగా ముగిశాయి. తెలుగు నీతి పద్యాల పోటీ చివరి వృత్తాన్ని వైభవంగా నిర్వహించారు. సింగపూర్ తెలుగు ప్రముఖులు డా.బి.వీ.ఆర్. చౌదరి, రాజ్యలక్ష