సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డి మాండ్ చేశారు. ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ భూ�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం (నేడు) చేపట్టనున్న ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు.
గులాబీ దళం కదం తొక్కింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం ఉమ్మడి జిల్లా వ్
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల రద్దుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ భగ్గుమంది. వాటిని కొనసాగించాల్సిందేనని నినదించింది. రేవంత్రెడ్డి ప్రభుత్వ తీరుపై సోమవారం ఉమ్మడి జిల�
పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం అండగా నిలబడేందుకు తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యథావిధిగా అమలు చేయాలని మాజీ మం త్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయా పథకాల�
బీఆర్ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడపడుచుల కోసం అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, రేవంత్రెడ్డి కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుదామని క�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. బుధవారం మహేశ్వరం, గొల్లూరు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి 50 మంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇం
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ శనివారం నియోజకవర్గంలో పెద్దఎత్తున కాంగ్రెస్ పార్
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి తాతా మధు అన్నారు. నడికుడి గ్రామంలో గురువారం భద్రాచలం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంక�
ళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని మరాఠీ మహాకవి అన్నాభావు సాఠే మనవడు సచిన్ సాఠే కొనియాడారు. తెలంగాణ పథకాలు దేశమంతటా అమలైతే దళితుల ప్రగతి సాధ్యమవతుందని పే�