రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం జైనథ్ మండల కేంద్రంలో 89 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు, 48 మందికి ఆసరా పింఛన్ కార�
తెలంగాణలోని ప్రతి పల్లె, దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది సీఎం కేసీఆర్ ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం మారాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ
సికింద్రాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరికి చెందిన 14 ఏండ్ల ఆయూష్�
గురుకులాల సంఖ్య 204కు పెంపు రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన 7 ఏండ్లుగా రూ.6644.26 కోట్లు ఖర్చుచేసి మైనారిటీ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. క్రిస్మస్, రంజాన్
TS Assembly | దేశంలోనే సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా సీఎం కేసీఆర్ నిలిచారు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేర్కొన్నారు. గాంధీజీ మాటలను ఆచరణలో పెట్టిన సీఎం కేసీఆర్ను తెలంగాణ గాంధీ అంటున్నారు. �