రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాల�
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి (Telangana Thalli) రూపురేఖలు మార్చినా ప్రభుత్వ అధికారులలో మాత్రం పాత తెలంగాణ తల్లి కావాలన్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి తెలంగా�
జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇన్చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గంగాధర్పై అనేక ఆరోపణలొస్తున్నాయి. ఆయన వ్యవహారశైలిపై సర్కారుకు ఫిర్యాదులందాయ�
తెలుగు సమాజానికి ఉజ్వలమైన చరిత్ర ఉన్నది. దేశవిముక్తి ఉద్యమాలు.. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన పోరాటాలు తెలంగాణ నేల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే, రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామ్య కాలం వర�
తెలంగాణ తల్లి విగ్రహాల రూపాన్ని మార్చి కొత్త విగ్రహాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను వెచ్చించడాన్ని తప్పుబడుతూ రచయిత జూలూరి గౌరీశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై మంగళవారం హైకో
కేంద్ర హోంమంత్రి అమిత్షా వెంటనే రాజీనామా చేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మధిర తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అన�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీ ‘మార్పు’ పేరిట ప్రజలను ఏమార్చి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ఏడాది అయితే కానీ కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందనే విషయం ప్రజలకు తెలియలేదు. రేవంత
అసెంబ్లీ శీతాకాల సమావేశాలను వారం రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ, సోమవారం వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం సమావేశా�
MLC Kavitha | ఉద్యమం సమయం నుంచి ఉన్న తెలంగాణ తల్లినే ఆరాధిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని సోమాజీగూడ ప్రెస్క్లబ్లో శనివారం రౌండ్ టేబుల�
Rasamayi Balakishan | తెలంగాణ ఉద్యమంలో ఒక భాగమైన ‘ధూం ధాం’ మళ్లీ గజ్జె కడుతున్నది. ఆటపాటలతో తెలంగాణవాదాన్ని వాడవాడకూ తీసుకెళ్లిన ‘ధూం ధాం’ మరోసారి గొంతు సవరించుకుంటున్నది. సమైక్యకాలం నాటి దుర్భర ఛాయలు మళ్లీ కనిపిస్�
తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. ఉద్యమంలో స్ఫూర్తి నింపిన రూపాన్ని విగ్రహంగా మలుచుకున్నామని చెప్పారు. తెలంగాణ తల్లిపై రేవంత్ రెడ్డి సర్కార్ గెజిట్
సువిశాల భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం మాత్రమే. కానీ, దేశాన్ని పాలిస్తున్న ప్రధాని మోదీకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ దారి చూపుతున్నారు. ఇబ్బంది వచ్చినప్పుడల్లా ఆదుకుంటున్నారు. ఇదేదో వ్యంగ్యంగా చెప�
తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటం మానవ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం.. మలి దశ ఉద్యమంలో అందరిలోనూ గొప్ప �
ఉమ్మడి ఏపీలో తెలంగాణ గోస అందరినీ కదిలించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే గానీ ఈ బాధలు తీరవని అన్ని వర్గాలు భావించాయి. అందుకే, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మేధావి, ఉద్యోగ, ప్రజా సమూహాలు తెలంగాణ
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడం ప్రభుత్వ అవివేకమైన చర్య అని మంజీరా రచయితల సం ఘం స్పష్టం చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని మంజీరా రచయితల సం ఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తల్�