సచివాలయం వద్ద తెలంగాణ తల్లికి కేటాయించిన స్థలంలో రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణవాదులు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నగరంలో �
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నారని, నిన్నటివరకు కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్గాంధీని ముద్దపప్పు అని తిట్టిన రేవంత్ ఢిల్లీ పెద్దల
జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లికి పూలవేసి నివా�
తెలంగాణ ఆత్మగౌరవంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతున్నది. కవులు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు సహా తెలంగాణ సమాజమే వద్దని మొత్తుకున్నా రేవంత్ సర్కారుకు చీమకుట్టినట్టు అయినా లేదు.
తెలంగాణ అస్తిత్వ వైభవానికీ, స్వరాష్ట్ర ప్రతిపత్తికీ, స్వాభిమానానికీ, సాధికారతకు ప్రతీక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ప్రస్తావన ఈనాటిది కాదు, తెలంగాణ రైతాంగ పోరాటం కాలంలోనే దాశరథి, రావెళ్ళ వెంకటరామారావు వ
డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ తల్లి జన్మ దినోత్సవంగా జరిపితే తప్పేమిటని బీజేపీని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి జన్మదినాన్ని తమ ప్రభుత్వం నిర్వహిస్తామంటే బీజేపీ నాయకులకు ఉలు�
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్నట్టుంది తెలంగాణ ప్రజల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు నట్టేట మునిగారు. మార్పు.. మార్పు.. అని ఊదరగొట్టిన కా�
Harish Rao | తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మొక్కవోని పోరాటం వల్లే వచ్చింది. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao )అన్నారు.