రాష్ట్రంలో కొత్తగా రెండు డిపోలు, ఆరు బస్స్టేషన్ల నిర్మాణంతోపాటు పలు బస్స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ బస్భవన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించింది. ప�
రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కే
ఉపాధిని వెతుక్కుంటూ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన వ్యవసాయ కూలీలకు ఇక్కడ చేతినిండా పనిదొరుకుతున్నది. జూన్ నెలలో వచ్చి 8నెలల పాటు ఇక్కడే ఉండి పనులు చూసుకొని మళ్లీ మార్చి, ఏప్రిల్ నెలల్లో
తెలంగాణలో బీర్ బ్రాండ్ల వినియోగ ధరల్లో సుమారు 70% ప్రభుత్వ పన్నులే ఉన్నాయని, తమకు నష్టాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు కింగ్ఫిషర్ వంటి తమ బ్రాండెడ్ బీర్లను వినియోగదారులకు అందిస్తూ వచ్చామని యునైటెడ్ బ్
2018, జనవరి 1 చరిత్రాత్మకమైన రోజు. నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో పడి క్యాలెండర్లో మరుగున పడిపోయే మామూలు రోజు కాదు. తెలంగాణ రాష్ట్ర రైతాంగం చిరకాల స్వప్నం అయిన వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటనే పల్లకిని మోసుక�
ఒక కుటుంబానికి గత సంవత్సరం వచ్చిన సంపాదన కన్నా.. ఈసారి ఎక్కువ వస్తేనే బాగుపడుతున్నట్టు లెక్క. ఇదే సూత్రం రాష్ర్టానికి, దేశానికి వర్తిస్తుంది. గతంతో పోల్చితే ఒక రాష్ట్ర ఆదాయం ఏటికేడు వృద్ధి చెందితేనే.. ఆర్�
తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు.. చివరికి తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని మార్చారని జడ్పీ, టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కొండబాల �
MLC Kavitha | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దాన్ని బీజేపీ పార్టీ నడిపిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోప�
పసులుగాసుకుంట పాట రాసిండు. కూలి చేసుకుంట బాణీలు కట్టిండు. ఇటుకా ఇటుక పేర్చుకుంటనే అక్షరాలతో కవితలల్లిండు. సుతారి పనిలో ఎందరికో గూడుకట్టిండు. తనకు మాత్రం గూడు లేదు. తను రాసిన కవితలున్నయ్. అక్షరాలే అతని ఆస
రాష్ట్ర సాధన ఉద్యమంలో నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షాదివస్తోనే తెలంగాణ ఏర్పాటుకు దశ దిశ నిర్ణయమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ స్ఫూర్తితోనే రాష్ర్టాన్ని సాధించుకు న్నామన్నారు.
Deeksha Diwas | తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ జరుపుతున్నాయి. ఈ సందర్భ
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపిన గొప్ప నేత కేసీఆర్ అని, ఆయనను ప్రజలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండ�