స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో (హకీంపేట, కరీంనగర్, అదిలాబాద్) 4వ తరగతిలో ప్రవేశాల కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం కలెక్టరేట్లో సం
‘దరఖాస్తు చాటున దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. దరఖాస్తుల కొరత అంశాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్య�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ ముస్లిం మైనారిటీ కమ్యూనిటీకి 4 శాతం నుంచి 12 శాతానికి రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. ఇది యావత్తు తెలంగాణ ప్రజానీకం గర్వించదగిన విషయం.
అనాథ పిల్లల (సామాజిక భద్రత కల్పించడం) బిల్లు, 2016 ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విడిచిపెట్టిన లేదా కోల్పోయిన పిల్లలు అనాథ పిల్లలుగా వర్గీకరించబడతారు. నేడు 1.35 బిలియన్ల జనాభాతో కూడిన భారతదేశం ప్రపంచ�
సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. ఉమ్మ డి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి . తెలంగాణలో వ్యవసాయం నూటిక�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తున్నదని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కోమలాదేవి అన్నారు. బుధవారం మేడ్చల్లో మహిళా సాధికారతపై జరిగిన సెమినార్కు ఆమె ము
గోడలపై రంగురంగుల అందమైన చిత్రా లు.. ఆకట్టుకునే ఆట బొమ్మలతో అంగన్వాడీ కేంద్రాలు ప్లేస్కూళ్లను తలపిస్తున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆటాపాటలతో చదువు కూడా అందుతున్నది.
మహీంద్రా అండ్ మహీంద్రా.. తాజాగా ఈవీ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం జహీరాబాద్లో ఉన్న ట్రాక్టర్ల తయారీ కేంద్రంలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ యూనిట్ను నెలకొల్పబోతున్నద�
రామప్ప దేవాలయంలో ఈనెల 18న ప్రపంచ వారసత్వ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, పురావస్తు, పర్యాటక శాఖలు, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. శిల్పం, వర్ణం, కృష్ణం పేరుతో ఈ
అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే అందరికీ సమన్యాయం జరుగుతోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది నానుడి. భారతావనిలో స్త్రీ మూర్తులు అనాదిగా పూజలందుకుంటున్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీచర్ల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నదని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున అవినీతికి ఆస్కారం లేదని తెలిపారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకుల ఆదేశాల మేరకు జిల్లాలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల కేటగిరీ ఉద్యోగోన్నతులకు జి�
వికారాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రూప్ 2, గ్రూప్ 4లకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్ర తి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయ ని, దళితుల ఆర్థిక అభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.